కుష్టువ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత
ప్రజాశక్తి-పీలేరు కుష్టువ్యాధి నిర్దారణ, నిర్మూలనకు ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్ రమేష్రెడ్డి తెలిపారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాండ్ల గ్రామంలో స్పర్శ లేని…
ప్రజాశక్తి-పీలేరు కుష్టువ్యాధి నిర్దారణ, నిర్మూలనకు ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్ రమేష్రెడ్డి తెలిపారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాండ్ల గ్రామంలో స్పర్శ లేని…
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాకు సంబంధించిన ఇవిఎంలను భద్రపరిచిన గోడన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు…
ప్రజాశక్తి-రైల్వే కోడూరు(అన్నమయ్య-జిల్లా) : విద్యా రంగంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్ జి ఎఫ్ అండర్ -19 జిల్లా కార్యదర్శి శారద తెలియజేశారు. 27, 28వ తేదీలలో…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ బుధవారం రెండవ రోజు నిరసన ర్యాలీ…
ప్రజాశక్తి-రాయచోటి/టౌన్ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబిర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన…
ప్రజాశక్తి-పీలేరు ఎస్సి, ఎస్టి గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి తగిన సౌకర్యాలు సమకూర్చాలని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడఒ కార్యాలయంలో తహశీల్దార్ ధనుంజరు…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి-రాయచోటి ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో క్రీడలను ఒక భాగంగా అలవర్చుకొని ఆరోగ్య వంతులుగా జీవించాలని ఉద్దేశ్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టారని కలెక్టర్…