అన్నమయ్య-జిల్లా

  • Home
  • మహిళలకు వరం వైఎస్‌ఆర్‌ ఆసరా : ‘గడికోట’

అన్నమయ్య-జిల్లా

మహిళలకు వరం వైఎస్‌ఆర్‌ ఆసరా : ‘గడికోట’

Jan 30,2024 | 21:37

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వైఎస్‌ఆర్‌ ఆసరా వారికి వరంగా మారిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ…

హోరాహోరీగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

Jan 30,2024 | 21:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అండర్‌-14 బాలికల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఇన్ఫాంట్‌ జీసస్‌ హైస్కూల్‌లో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడవ రోజు పోటీలలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌…

మినీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

Jan 30,2024 | 13:48

గాలివీడు (అన్నమయ్య) : మినీ అంగన్వాడీ కేంద్రంలోని 4 సంవత్సరాల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన గాలివీడు మండలం కమాలమర్రి గ్రామంలో జరిగింది. అంగన్వాడి టీచర్‌…

మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తా

Jan 27,2024 | 21:05

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఅన్నమయ్య జిల్లా పరిధిలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి పరిసర ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలుగేదేశం పార్టీ అధినేత నారా…

విజయగర్జన

Jan 27,2024 | 21:02

ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది.…

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి

Jan 27,2024 | 20:57

ప్రజాశక్తి-వీరబల్లి విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శనివారం వీరబల్లె మండలం ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో…

మూడేళ్లల్లో నగరవనం అభివృద్ధి

Jan 27,2024 | 20:55

ప్రజాశక్తి – రాయచోటి పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు నిర్మించే నగరవనాన్ని రాబోయే రెండు మూడు సంవత్సరాలలో అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామని శాసనసభ…

అద్దె భవనంలోకి కోర్టు సముదాయాలు- అదనపు జిల్లా జడ్జి కృష్ణన్

Jan 27,2024 | 20:54

కుట్టిప్రజాశక్తి- రాయచోటి 40 ఏళ్ల కిందట నిర్మించిన రాయచోటి కోర్టు భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని రాయచోటి కోర్టు సముదాయాలను ఒక అద్దె భవనంలోనికి శనివారం…

రా కదలిరా..కి కదిలిన తెలుగు తమ్ముళ్లు 

Jan 27,2024 | 14:41

ప్రజాశక్తి-కలకడ: రా కదలిరా కార్యక్రమానికి మండలము నుండి తెలుగు తమ్ముళ్లు కదలి వెళ్లారు. మండలంలోని 16 పంచాయతీలలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు మరియు జనసేన…