అన్నమయ్య-జిల్లా

  • Home
  • రాజోలిని విస్మరించిన జగన్

అన్నమయ్య-జిల్లా

రాజోలిని విస్మరించిన జగన్

May 3,2024 | 22:28

‹ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/ఖాజీపేటరాజోలి ప్రాజెక్టు ఏమైందో జగన్మో హన్‌రెడ్డి చెప్పాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజవకర్గంలోని మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాల్లో…

ఓటర్‌ చేతిలో వైఎస్‌ కుటుంబ పంచాయితీ

May 3,2024 | 22:19

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్యకు సూత్రధారులు ఎవరో తేల్చక పోవడంతో వారి…

ఓటు వేసిన విభిన్న ప్రతిభావంతులు

May 3,2024 | 22:14

ప్రజాశక్తి-పెద్దమండ్యం ఎన్నికల కమిషన్‌ వికలత్వం 90 శాతానికి పైగా ఉన్నారికి ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ ప్రవేశ పెట్టింది. మండలంలో 25 మంది విభిన్న ప్రతిభావంతులు…

అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓటు అడిగే అర్హత లేదు

May 3,2024 | 18:04

ఇండియా కూటమితోనే అభివృద్ధి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని,…

ఇవిఎంల వినియోగంపై అవగాహన

May 3,2024 | 00:18

ప్రజాశక్తి -అరకు లోయ:రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై స్థానిక…

రిమ్స్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతా

May 2,2024 | 22:53

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటిరిమ్స్‌ను జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి అన్నమయ్య, రాయచోటి, కడప జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన…

ఉక్కు పరిశ్రమను అటకెక్కించారు

May 2,2024 | 22:48

ప్రజాశక్తి-పెద్దముడియం/జమ్మలమడుగు/ఎర్రగుంట్లకడప ఉక్కు పరిశ్రమను చంద్రబాబు, జగన్‌ మోహన్‌రెడ్డి అటకెక్కించారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియో జవక ర్గంలోని పెద్దముడియం, జమ్మలమడుగు,…

ఏడి’పింఛన్‌’

May 2,2024 | 22:43

ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌/ మైదుకూరు/ దువ్వూరు ఎన్నికల కోడ్‌ పెన్షన్‌ దారులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏప్రిల్‌లో ప్రభుత్వమే సచివాలయ, పంచాయతీ కార్య దర్శులతో పంపిణీ చేసింది.…

హోరాహోరీగా ప్రచారాలు

May 2,2024 | 22:39

ప్రత్యేక హోదా కోసం గెలిపించండి : కాంగ్రెస్‌ప్రజాశక్తి-వేంపల్లె ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి కోరారు. స్థానిక…