అన్నమయ్య-జిల్లా

  • Home
  • సమగ్ర దర్యాప్తుతో కేసుల పరిష్కారం : ఎస్‌పి

అన్నమయ్య-జిల్లా

సమగ్ర దర్యాప్తుతో కేసుల పరిష్కారం : ఎస్‌పి

Feb 20,2024 | 21:04

ప్రజాశక్తి-రాయచోటి క్రైం సమగ్ర దర్యాప్తుతో కేసులు పరిష్కారమవుతాయని, కేసుల నమోదు మొదలు న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు వరకు ప్రతి అంశాన్ని పరిశీలిం చాలని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు.…

జర్నలిస్టుపై దాడి దారుణం

Feb 19,2024 | 15:21

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాప్తాడులో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని, ఈ దాడి వైసిపి నిరంకుశ పాలనకు అడ్డం పడుతుందని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్…

అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలి 

Feb 19,2024 | 13:22

స్పందనలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రజాశక్తి-రాయచోటి : “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలు రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్…

కనుమరగవుతోన్న కందిపంట

Feb 18,2024 | 21:15

ప్రజాశక్తి – రాయచోటి గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వేరుశనగ పంటలతోపాటు కందిని సాగు చేసేవారు. కానీ నేడు కంది పంట సాగు చేసేవారి సంఖ్య అన్నమయ్య…

ఆలయాల అభివృద్ధికి కృషి

Feb 18,2024 | 21:13

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ప్రజలకు, యాత్రికులకు అందుబాటులో ఉంటూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా దేవాదాయ శాఖ అధికారి సి. విశ్వనాథ్‌ పేర్కొన్నారు. అన్నమయ్య…

సిఎం సభకు ఆర్‌టిసి బస్సులు

Feb 18,2024 | 21:12

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ బస్టాండ్‌లో ప్రయాణికులు ఫుల్‌.. బస్సులు మాత్రం నిల్‌.. అన్నటుంది రాయచోటి బస్టాండ్‌. ముఖ్యమంత్రి సభ జరిగితే ప్రయాణికులు భయపడుతున్నారు. ఎక్కడ సభ…

కడపలో ఎన్నికల వేడి

Feb 17,2024 | 21:19

కడపలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది. ఇటీవల ప్రతిపక్ష, అధికార వైసిపి అభ్యర్థుల అనుచరులు ఫ్లెక్సీల…

పొలికేక

Feb 17,2024 | 21:16

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన పెల్లుబికింది. ప్రధాని స్థాయిలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీని పక్కనబెట్టి మూడు రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు చేయడానికి సిద్దపడడం,…

ఇవిఎం, స్ట్రాంగ్‌ రూములకు పటిష్ట భద్రత : కలెక్టర్‌

Feb 17,2024 | 21:09

ప్రజాశక్తి-మదనపల్లె ఇవిఎం, స్ట్రాంగ్‌ రూములను భద్రతపరంగా మరింత పటిష్టవంతం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లిలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల,…