అన్నమయ్య-జిల్లా

  • Home
  • హార్సిలీహిల్స్‌లో భూమిని కేటాయించొద్దు- జెసికి అఖిలపక్ష నాయకుల వినతి

అన్నమయ్య-జిల్లా

హార్సిలీహిల్స్‌లో భూమిని కేటాయించొద్దు- జెసికి అఖిలపక్ష నాయకుల వినతి

Feb 13,2024 | 21:09

ప్రజాశక్తి-మదనపల్లి హార్సిలీహిల్స్‌లో యాత్ర-2 సినిమా డైరెక్టర్‌కు రెండు ఎకరాల భూమిని కేటాయించొద్దని జాయింట్‌ కలెక్టర్‌ను అఖిలపక్ష నాయకులు కలిసి వినతపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు…

ఆ మూడు బిజెపికి తొత్తు పార్టీలు : పిసిసి

Feb 13,2024 | 21:07

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి, టిడిపి, జనసేన ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిస పార్టీలని మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన రాజంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

ఒపిఎస్‌ ఇచ్చేవారికే ఓటు : యుటిఎఫ్‌

Feb 13,2024 | 21:06

ప్రజాశక్తి-పీలేరు ఉద్యోగ, ఉపాధ్యాయులుకు ఒపిఎస్‌ ఇచ్చే వారికే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేస్తామని యుటిఎఫ్‌ నాయకత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మంగళవారం పీలేరులో యుటిఎఫ్‌ నాయకత్వం…

ప్రజా సమస్యలు పెరిగిపోయాయి

Feb 11,2024 | 21:15

పౌర హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్ర శేఖర్‌ప్రజాశక్తి-రాయచోటి రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోయాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.…

మైనార్టీల సంక్షేమమే లక్ష్యం

Feb 11,2024 | 21:14

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలోని మైనార్టీలందరికీ అందుబాటులో ఉండి వారికి సంక్షేమం అందించడమే తమ లక్ష్యమని జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి షేక్‌. ఇమ్రాన్‌ పేర్కొన్నారు. అన్నమయ్య…

అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయం

Feb 11,2024 | 21:13

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమని కార్మిక వర్గ పోరాటాల చరిత్ర పేజీలలో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఏర్పడిందని అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర…

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభం 

Feb 11,2024 | 11:18

ప్రజాశక్తి- కలకడ : మండల కేంద్రమైన కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ ఎం రమణయ్య తెలిపారు. మండలంలోని…

బరితెగింపు!

Feb 10,2024 | 20:39

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో వైఫల్యం వెక్కిరిస్తోంది. ఐదేళ్ల కిందట పోలీస్‌, అటవీ శాఖలు చేపట్టిన సంయుక్త నిఘా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేదని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గ…

ఎండుగడ్డికి గడ్డు కాలం

Feb 10,2024 | 20:38

పజాశక్తి-రామసముద్రం మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. కనీసం పశువులకు పచ్చిమేత అందించలేక పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి పశుపోశన అందకపోవడంతో పాడిరైతులు…