అన్నమయ్య-జిల్లా

  • Home
  • పకడ్బందీగా హోం ఓటింగ్‌

అన్నమయ్య-జిల్లా

పకడ్బందీగా హోం ఓటింగ్‌

May 2,2024 | 22:29

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో హోం ఓటింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ సంబధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌…

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎన్నికల మ్యానిఫెస్టో

May 2,2024 | 17:50

సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగ-ఉపాధ్యాయ, కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారమే భారత కమ్యూనిస్టు…

వడదెబ్బ, వడగాలులపై అవగాహన : డి.పి.ఎమ్‌.ఓ..డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌

May 2,2024 | 15:29

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ లలో సి.హెచ్‌.ఓ లు వడదెబ్బ, వడగాలులు సై అవగాహన కల్పించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌…

ఆదరించండి-అభివృద్ధి చేసి చూపిస్తా : కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌

May 2,2024 | 11:28

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నయమ్య) : ప్రజలు ఆదరించి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లెల పవన్‌ కుమార్‌…

ఐక్య పోరాటాలే ఏకైక మార్గం

May 1,2024 | 21:54

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనో హర్‌ విమర్శించారు. బుధవారం మేడే సందర్భంగా…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 1,2024 | 21:48

ప్రజాశక్తి-కాశినాయన/బద్వేలు/గోపవరంఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం నుంచి ఎన్నికల…

వాడవాడలా మేడే సంబరాలు

May 1,2024 | 21:38

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం…

ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వర్తించాలి

May 1,2024 | 21:32

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల…

అధికారంలోకి రాగానే రాజోలిని పూర్తి చేస్తాం

Apr 30,2024 | 21:20

ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/కలికిరిగత ఎన్నికల్లో రాజోలి ఆనకట్టను నిర్మిస్తామని హామీ ఇచ్చామని అయితే కరోనా, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్మాణం చేపట్టలేకపోయామని వైసిపి అధినేత వైఎస్‌ .జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు…