అన్నమయ్య-జిల్లా

  • Home
  • రాజంపేట పార్లమెంట్‌లో టిడిపి జెండా ఎగురవేస్తాం

అన్నమయ్య-జిల్లా

రాజంపేట పార్లమెంట్‌లో టిడిపి జెండా ఎగురవేస్తాం

Feb 28,2024 | 21:42

ప్రజాశక్తి-రాయచోటి రాజంపేట పార్లమెంట్‌లో పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు : ‘గడికోట’

Feb 28,2024 | 21:41

ప్రజాశక్తి-సంబేపల్లె (రాయచోటి టౌన్‌) అభివద్ధికి సోపానాలుగా గ్రామ సచివాలయలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామ సచివాలయ నూతన భవన ప్రారంభించారు.…

రాముడు రాణించేనా?

Feb 28,2024 | 21:12

ప్రజాశక్తి – కడప ప్రతినిధిరాయచోటిలో టిడిపి రాణిం చడంపై ఆసక్తికరచర్చ నడుస్తోంది. టిడిపి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌.రమేష్‌రెడ్డి, ద్వారక నాధరెడ్డి, యువ నాయకులు…

పోలియో రహిత సమాజం నిర్మించడమే ఆశయం 

Feb 28,2024 | 16:39

ప్రజాశక్తి-కలకడ: పోలియో రహిత సమాజం నిర్మించడమే కేంద్ర ప్రభుత్వం ఆశ్రయంగా పెట్టుకున్నట్లు ఎర్రకోటపల్లి వైద్య అధికారి పి జవహర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మండలములోని ఎర్రకోటపల్లి ప్రాథమిక…

దర్జీలకు రాయితీ రుణాలివ్వాలి

Feb 28,2024 | 16:34

టైలర్స్ డేని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి-బి.కొత్తకోట : టైలర్స్ డేని పురస్కరించుకొని శ్రీలక్ష్మి వెంకటేశ్వర టైలర్స్ వెల్ ఫైర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జ్యోతి…

ఇంటర్‌ విద్యార్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద ‘పరీక్ష’

Feb 27,2024 | 21:47

ప్రజాశక్తి-గాలివీడు జిల్లాలోని గాలివీడుకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రాయచోటిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు వెళ్లాంటే 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. పరీక్ష కేంద్రానికి ప్రతి…

ఒపిఎస్‌ అమలు చేసే పార్టీకే మద్దతు : యుటిఎఫ్‌

Feb 27,2024 | 21:44

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌…

చంద్రబాబును కలిసిన ‘మండిపల్లి, ప్రసాద్‌బాబు

Feb 27,2024 | 21:42

ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని సుగవాసి కుటుంబం సమిష్టి కషితో రాంప్రసాద్‌ విజయానికి కషి…

పోలీసు స్టేషన్‌కు చేరిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు

Feb 27,2024 | 21:08

ప్రజాశక్తి-నిమ్మనపల్లె మార్చి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలు మంగళవారం నిమ్మనపల్లె పోలీస్‌ స్టేషన్‌ చేరాయి. జిల్లా కేంద్రంలోని డిఐఒ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో…