గుంటూరు

  • Home
  • టిడిపి జనసేన పొత్తు లక్ష్యం నెరవేరాలి : పెమ్మసాని

గుంటూరు

టిడిపి జనసేన పొత్తు లక్ష్యం నెరవేరాలి : పెమ్మసాని

Mar 4,2024 | 14:36

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) :రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టిడిపి జనసేన పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని టిడిపి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌…

విఐటిలో ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు సమావేశం

Mar 4,2024 | 00:25

ప్రజాశక్తి – తుళ్లూరు : రెండ్రోజులపాటు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డు 6వ సమావేశం రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో ఆదివారం ప్రారంభమైంది. ‘విశ్వవిద్యాలయాల్లో…

నష్టపరిహారం కోసం రాస్తారోకో

Mar 4,2024 | 00:24

రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ…

రాష్ట్రంలో ఒక్క పోలీయో కేసూ లేదు

Mar 4,2024 | 00:22

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సమష్టి కృషి వల్లనే దేశంలో పోలియో రహిత…

స్థలాల రిజిస్ట్రేషన్‌లో సమస్యలెన్నో..!

Mar 4,2024 | 00:21

జగనన్న కాలనీ నివేశన స్థల మంజూరు పత్రం ప్రజాశక్తి-తెనాలి : జగనన్న కాలనీ నివేశన స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రోజురోజుకూ విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల లబ్ధిదారులకు…

కోల్డ్‌ స్టోరేజీలు కిటకిట

Mar 4,2024 | 00:20

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరులోని కోల్డ్‌ స్టోరేజీలన్నీ మిర్చి టిక్కీలతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం 83 కోల్ట్‌స్టోరేజీలకు గాను ఇప్పటివరకు 71 స్టోరేజీల్లో 46,67,100 టిక్కీలు నిల్వ…

పోలియో నిర్మూనలో అందరూ భాగస్వాములు కావాలి

Mar 4,2024 | 00:19

గుంటూరులో పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జీవితాంతం జీవచ్చవంలా ఉండే భయంకరమైన పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా…

కంచాలు కొట్టి.. బూరలూది రాజధాని రైతుల నిరసన

Mar 4,2024 | 00:15

ప్రజాశక్తి – తుళ్లూరు : అమరావతి రాజధానిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ…

సమస్య పరిష్కరించకుంటే భూములు స్వాధీనం చేసుకుంటాం

Mar 4,2024 | 00:14

ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు, సెంట్రల్‌ లేబర్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఎసిసి యాజమాన్యం అమలు చేయాలని ఎసిసి…