గుంటూరు

  • Home
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

గుంటూరు

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

Apr 20,2024 | 23:18

మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. నగరంలోని…

ఒంటి కాలిపై నిలబడి రాజధాని రైతుల నిరసన

Apr 20,2024 | 16:30

ప్రజాశక్తి – తుళ్లూరు : వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందంటూ శనివారం రాజధాని ప్రాంతం వెంకటపాలెం రైతులు ఒంటి కాలిపై నిలబడి నిరసన…

ద్వితీయ శ్రేణికి గాలం!

Apr 20,2024 | 00:49

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు గురటూరు, పల్నాడు జిల్లాల్లో అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టిడిపి, వైసిపిలకు చెందిన ద్వితీయ శ్రేణి…

కొనసాగుతున్న నామినేషన్లు

Apr 20,2024 | 00:44

గుంటూరు జిల్లా ఎన్నికలాధికారికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న కిలారిరోశయ్య, పక్కన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/పల్నాడు జిల్లా : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎన్నికలకు నామినేషన్లు…

ఇళ్ల పట్టాలు దక్కాలంటే పోరాడే సిపిఎం గెలవాలి

Apr 20,2024 | 00:41

మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావుకు స్వాగతం పలికి మద్దతు తెలుపుతున్న ఓటర్లు ప్రజాశక్తి – మంగళగిరి : ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల…

బడుగుల ఆపద్బాంధవుడు గౌతు లచ్చన్నకు ఘన నివాళులు

Apr 20,2024 | 00:37

ప్రజాశక్తి – మంగళగిరి : స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడిన అలుపెరుగని ఉద్యమ నాయకుడు గౌతు లచ్చన్న అని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం…

ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం

Apr 20,2024 | 00:36

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : ప్రజా స్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనదనీ, ప్రజల హక్కులను, బాధ్యతలను మీడియా గుర్తు చేస్తుందని ఏపీ ఎస్‌ఆర్‌ఎం…

గుంటూరు తూర్పునకు 4, పశ్చిమకు 2 నామినేషన్లు

Apr 20,2024 | 00:32

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పుని యోజకవర్గానికి రెండోరోజైన శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిఎంసి ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరికి…

ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలి : మంగళగిరిలో ప్రచారం

Apr 19,2024 | 12:03

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, పాత…