ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి
మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. నగరంలోని…
మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. నగరంలోని…
ప్రజాశక్తి – తుళ్లూరు : వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందంటూ శనివారం రాజధాని ప్రాంతం వెంకటపాలెం రైతులు ఒంటి కాలిపై నిలబడి నిరసన…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు గురటూరు, పల్నాడు జిల్లాల్లో అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టిడిపి, వైసిపిలకు చెందిన ద్వితీయ శ్రేణి…
గుంటూరు జిల్లా ఎన్నికలాధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తున్న కిలారిరోశయ్య, పక్కన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/పల్నాడు జిల్లా : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎన్నికలకు నామినేషన్లు…
మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావుకు స్వాగతం పలికి మద్దతు తెలుపుతున్న ఓటర్లు ప్రజాశక్తి – మంగళగిరి : ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల…
ప్రజాశక్తి – మంగళగిరి : స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడిన అలుపెరుగని ఉద్యమ నాయకుడు గౌతు లచ్చన్న అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం…
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : ప్రజా స్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనదనీ, ప్రజల హక్కులను, బాధ్యతలను మీడియా గుర్తు చేస్తుందని ఏపీ ఎస్ఆర్ఎం…
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పుని యోజకవర్గానికి రెండోరోజైన శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిఎంసి ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరికి…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, పాత…