గుంటూరు

  • Home
  • గుంటూరులో యువకుడు హత్య

గుంటూరు

గుంటూరులో యువకుడు హత్య

Feb 26,2024 | 12:11

కొల్లిపర (గుంటూరు) : యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలంలో జరిగింది. దావులూరు అడ్డరోడ్డు వద్ద తోములూరు…

100 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

Feb 25,2024 | 23:49

ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకస్థాపన చేసిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ శిలాఫలకం, పాల్గొన్న వైద్య బృందం ప్రజాశక్తి-తెనాలి : స్థానిక జిల్లా వైద్యశాలలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌…

గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతం

Feb 25,2024 | 23:47

గుంటూరులో టిజెపిఎస్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న అభ్యర్థులు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పరీక్షల తీరును పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి – గుంటూరు,…

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 25,2024 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : వచ్చేనెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌…

మంగళగిరిలోని మూడు సెంటర్లో పరీక్షా కేంద్రాలు

Feb 25,2024 | 12:01

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్‌ 2 పరీక్షకు మంగళగిరిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరవుతున్నారు. నిర్మల జూనియర్‌ కళాశాల సెంటర్లో 350…

85 మద్యం బాటిళ్లు స్వాధీనం

Feb 24,2024 | 16:15

ప్రజాశక్తి-పొన్నూరు(గుంటూరు) : మండలంలోని మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి 85 మద్యం బాటిళ్లు , ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం…

ఢిల్లీలో రైతులపై కాల్పులను ఖండిస్తూ .. గుంటూరులో రైతు, కార్మిక సంఘాల నిరసన

Feb 24,2024 | 12:21

గుంటూరు : ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన హర్యానాకు చెందిన యువరైతు శుభకరణ సింగ్‌కు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న వందలాది…

అన్నదాతలపై కేంద్రం కిరాతకం

Feb 24,2024 | 00:26

గుంటూరు లో నిరసన తెలుపుతున్న రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి – గుంటూరు, పల్నాడు జిల్లా : ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసులు జరిపిన…

రేపు గ్రూప్‌-2 పరీక్ష

Feb 24,2024 | 00:23

గుంటూరులో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల ఆదివారం నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని…