గుంటూరు

  • Home
  • ఓటులో పొరపాటు-మళ్లీ అవకాశం : పల్నాడు జిల్లా కలెక్టర్‌

గుంటూరు

ఓటులో పొరపాటు-మళ్లీ అవకాశం : పల్నాడు జిల్లా కలెక్టర్‌

May 7,2024 | 11:50

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేటలో పొలిట్‌ బాక్స్‌ ద్వారా 5వ తారీఖున ఓటు హక్కును ఉపయోగించుకున్నవారికి సార్వత్రిక ఎన్నిక అభ్యర్ది ఓటులో విషయంలో పొరపాటు జరిగిందని, ఆ…

అనుమానాస్పదస్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి

May 7,2024 | 11:00

ప్రజాశక్తి -పొన్నూరు (గుంటూరు) : వాటర్‌ లెవెల్స్‌ తీయడానికి విధుల్లో భాగంగా … మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ లోని 100 ఎకరాల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ లో…

టిడిపి నేత కారును తగలబెట్టిన దుండగులు

May 7,2024 | 10:46

ఈపూరు (గుంటూరు) : ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామ మాజీ సర్పంచ్‌, టిడిపి నాయకులు మోదుగుల నరసింహారావు కు చెందిన కారును గుర్తు తెలియని దుండగులు…

రేపు తాడేపల్లిలో బహిరంగ సభ

May 7,2024 | 00:48

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి-మంగళగిరి : ఇండియా వేదిక తరపున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు ఎంసీ స్థానం సిపిఐ…

పెమ్మసాని చంద్రశేఖర్‌ ఒక వలస పక్షి

May 7,2024 | 00:47

మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలోని ఉప్పల పాడు పక్షుల కేంద్రానికి అనేక ప్రాంతాల నుండి పక్షులు వలస వస్తూ ఉంటాయని, అక్కడ కొన్ని రోజులు…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 7,2024 | 00:46

 తుళ్లూరు: గుంటూరు పార్లమెంట్‌,తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గ ఇండియా వేదిక అభ్యర్థులు జంగాల అజరు కుమార్‌, మంచాల సుశీల్‌ రాజాను గెలిపించాలని సిపిఎం,సిపిఐ రాజ ధాని డివిజన్‌…

ఎన్నికల్లో మద్యం అరికట్టేందుకు సహకరించాలి

May 7,2024 | 00:46

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో మద్యం నిల్వ చేయటం, పంపిణీని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల…

ఆటోనగర్‌ ప్రమాదంపై టిడిపి అసత్య ప్రచారం

May 7,2024 | 00:44

మాట్లాడుతున్న కిలారి రోశయ్య ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : ఆటోనగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై టిడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని వైసిపి గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి…

రాష్ట్రం కోసం పోరాడే వారికి ఓటేయండి

May 7,2024 | 00:43

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : రాష్ట్ర ప్రయోజనాలు బిజెపికి తాకట్టు పెట్టిన వైసిపి, టిడిపి పార్టీలను ఓడించి. ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం…