గుంటూరు

  • Home
  • కొండూరు వెంకటేశ్వరరావు చిత్రపటం ఆవిష్కరణ

గుంటూరు

కొండూరు వెంకటేశ్వరరావు చిత్రపటం ఆవిష్కరణ

Apr 12,2024 | 23:08

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : గుంటూరు బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది, పూర్వ రిటైర్డ్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కొండూరి వెంకటేశ్వరరావు చిత్రపట ఆవిష్కరణను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌…

నేడు సిఎం గుంటూరులో సిద్ధం సభ – ఏటుకూరు బైపాస్‌ వద్ద భారీ ఏర్పాట్లు

Apr 12,2024 | 01:09

ఏటుకూరు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైసిపి నేతలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి  : సిఎం జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు రానుంది.…

ఎన్నికల బాండ్లు అవినీతి కుంభకోణం  

Apr 12,2024 | 01:05

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు వేదికపైన వి కృష్ణయ్య తదితరులు ప్రమాదకరమైన బిజెపి దాని మిత్రులను ఓడించాలి –  ఇండియా వేదిక అభ్యర్థుల్ని గెలిపించాలి : సిపిఎం…

సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల దృష్టి

Apr 12,2024 | 01:01

పల్నాడు జిల్లా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల మార్చ్‌ఫాస్ట్‌ అదనపు భద్రతకు ప్రణాళికలు – కేంద్ర బలగాలతో గ్రామాల్లో ప్రదర్శనలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల…

పార్కిన్సన్స్‌పై లలిత హాస్పిటల్‌లో అవగాహన సదస్సు

Apr 12,2024 | 00:56

డిబిఎస్‌ చికిత్స గురించి బ్రోచర్‌ విడుదల చేస్తున్న డాక్టర్‌ విజయ, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు :  పార్కిన్సోనిజం వ్యాధిపై అవగాహనకు ప్రపంచ పార్కిన్సన్స్‌ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక…

ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు

Apr 11,2024 | 13:37

ప్రజాశక్తిమంగళగిరి : ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత…

ఆలోచించి ఓటేయండి

Apr 10,2024 | 23:55

2014 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను చూపుతూ మాట్లాడుతున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి/ పిడుగురాళ్ల : టిడిపి అధినేత చంద్రబాబును నమ్మొద్దని, 2014లో ఇచ్చిన హామీలను…

12న ఇండియా వేదిక బహిరంగ సభ

Apr 10,2024 | 22:19

విలేకర్లతో మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు : ‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఈనెల 12న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ…

12, 13 తేదీల్లో ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ

Apr 10,2024 | 22:17

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా…