గుంటూరు

  • Home
  • లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు – బస్సు క్లీనర్‌ మృతి, మరో 10 మందికి గాయాలు

గుంటూరు

లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు – బస్సు క్లీనర్‌ మృతి, మరో 10 మందికి గాయాలు

Jun 16,2024 | 09:40

ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : ఆగి ఉన్న లారీని, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో బస్సు క్లీనర్‌ మృతి చెందగా, మరో 10మందికి గాయాలైన ఘటన…

మరో ప్రపంచపు మహాకవి శ్రీశ్రీ

Jun 15,2024 | 13:10

సి.ఎస్.ఆర్.ప్రసాద్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రజాశక్తి-గుంటూరు : మరో ప్రపంచవు మహాకవి శ్రీశ్రీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యరావు సార్ విప్లవ రచయితల…

రక్తదానంపై అవగాహనకే ‘జీవ’ పుస్తకం

Jun 15,2024 | 11:42

ప్రజాశక్తి-తెనాలి : వైద్యరంగంలో డాక్టర్ శారద స్వచ్చందంగా అందిస్తున్న సేవలు గొప్పవని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ స్త్రీల వైధ్య నిపుణులు,…

ముగ్గురికీ కీలక శాఖలు

Jun 14,2024 | 23:15

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు మంత్రులకు సిఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక శాఖలను అప్పగించారు. మంగళగిరి నుంచి…

తెనాలికి యుజిడి అవసరం : మంత్రి మనోహర్‌

Jun 14,2024 | 21:51

డ్రెయినేజీ పూడికతీత పనులు పరిశీలిస్తున్న మనోహర్‌ ప్రజాశక్తి – తెనాలి : కొన్నేళ్లుగా పంట కాల్వలు, సైడ్‌ కాల్వల పూడికతీతలో నిర్లక్ష్యంతోనే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు…

విద్యార్థులు భారీగా రక్తదానం

Jun 14,2024 | 21:50

రక్తదానాన్ని పరిశీలిస్తున్న డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అవసరమైన రోగులకు రక్తం అందించగలిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల…

చట్టం రద్దుపై లాయర్ల సంబరాలు

Jun 14,2024 | 21:10

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తూ…

బాలల విద్యతో మెరుగైన సమాజం

Jun 14,2024 | 21:00

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్‌బిజి పార్ధసారధి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ :  జిల్లా న్యాయసేవాధికార సంస్థ, చైల్డ్‌ రైట్స్‌ అడ్వొకసీ ఫౌండేషన్‌తో కలసి శుక్రవారం…

ఉమ్మడి జిల్లాలో 1080 ఖాళీలు?

Jun 13,2024 | 22:57

ఫైల్‌పై సంతకం చేస్తున్న సిఎం చంద్రబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : డిఎస్‌సి అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉపాధ్యాయ ఖాళీలు గణనీయంగా…