గుంటూరు

  • Home
  • సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల

గుంటూరు

సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల

Jan 9,2024 | 00:10

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజరు కుమార్‌గుప్తా పర్యవేక్షణలో కుడికాల్వ 5, 7వ…

నిరుద్యోగంలో 24 స్థానంలో ఉన్న రాష్టం

Jan 8,2024 | 14:13

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : దేశ నిరుద్యోగంలో రాష్టం 24వ స్థానంలో ఉందని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని విద్యాకేంద్రంలో టిడిపి ఆధ్వర్యంలో…

నేటినుంచి సాగర్‌ కాల్వలకు నీరు

Jan 7,2024 | 23:52

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: నాగార్జున సాగర్‌ కుడికాల్వకు సోమవారం నుంచి నీరు విడుదల చేయనున్నట్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తాగు నీటి అవ సరాల…

మిర్చి ధరలు నేల చూపులు

Jan 7,2024 | 23:48

పెదకూరపాడు వద్ద కళ్లాల్లోని మిర్చి గ్రేడింగ్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల్లో క్వింటాలుకి రూ.3…

ఎస్మాపై కార్మిక సంఘాల ఆగ్రహం

Jan 7,2024 | 23:47

సమావేశంలో మాట్లాడుతున్న నేతాజి ప్రజాశక్తి-గుంటూరు : సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించటాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. ఈ మేరకు…

కార్మికులకు వేతనాలు పెంచాల్సిందే..

Jan 7,2024 | 23:46

సమ్మె శిబిరంలో కార్మికులు ప్రజాశక్తి-గుంటూరు : వేతనాల పెంచాల్సిందేనని, అలాగే ఇతర డిమాండ్లపై మంత్రుల బృందం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు అమలుకు తగిన చర్యలు తీసుకునే…

భారీగా సిఐల బదిలీ

Jan 7,2024 | 23:43

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు గుంటూరు రేంజి పరిధిలో పలువురు సిఐలను బదిలీ చేస్తూ ఐజి పాల్‌రాజ్‌ ఆది వారం ఉత్తర్వులు…

12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

Jan 6,2024 | 15:35

 కార్యాలయం ప్రధాన ద్వారా వద్ద బైఠాయించి నిరసన ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన…

ఉపాధికి ఆధార్‌ తిప్పలు

Jan 4,2024 | 23:51

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఉపాధి హామీ కూలీలకు ఆధార్‌ అనుసంధానం చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కొంత మందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…