గుంటూరు

  • Home
  • పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

గుంటూరు

పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 19,2024 | 22:15

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. పదవ…

ఏపీ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అవసరం

Feb 19,2024 | 00:22

సమావేశంలో మాట్లాడుతున్న రాఘవేంద్రరావు ప్రజాశక్తి-తెనాలి : కో-ఆపరేటివ్‌ సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపి కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అనివార్యమని విశాఖపట్టణం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌…

కార్మికుల్ని మళ్లీ బానిసల్ని చేసే కుట్రలు

Feb 19,2024 | 00:20

సిఐటియు మంగళగిరి రూరల్‌ మండలం నూతన కమిటీతో నాయకులు ప్రజా శక్తి-మంగళగిరి రూరల్‌ : కార్మిక ఐక్యత ద్వారానే కార్మిక హక్కులను సాధించుకోగలం సిఐటియు మాజీ నాయకులు…

వైసిపిలో సమన్వయం కుదిరేనా..?

Feb 19,2024 | 00:18

ప్రజాశక్తి – తుళ్లూరు : తాడికొండ నియోజకవర్గ వైసిపిలో నాయకుల మధ్య ‘సమన్వయం’ కుదిరేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అయిన…

కన్నుల నిండుగా.. పిల్లల పండుగ..

Feb 19,2024 | 00:11

జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు ప్రజాశక్తి-గుంటూరు : ఆదరణ తగ్గుతుందుకున్న కోలాటానికి ప్రాణం పోస్తూ… జానదపద నృత్యాలు… దేశభక్తి గేయాలు… వ్యర్థ పదార్థాలతో ఉపయోగపడే పరికరాల తయారీ……

ఎన్నికల ప్రక్రియలో తలమునకలు

Feb 19,2024 | 00:08

శిక్షణలో పోలీసు సిబ్బంది ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మండల స్థాయిలో బదిలీల ప్రక్రియ దాదాపుగా…

తాగునీటిని నిరంతరం పరీక్షించాలి : కలెక్టర్‌

Feb 19,2024 | 00:07

శారదా కాలనీలో ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ కీర్తి ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో తాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్‌ శ్యాంపిల్స్‌ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అందించాలని…

ఘనంగా ఆర్‌విఆర్‌ కాలేజీ వార్షికోత్సవం

Feb 18,2024 | 00:27

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తున్న సినీ యాక్టర్‌ గోపిచంద్‌ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : జీవితంలో విద్యార్థి దశ ఎన్నో మధుర జ్ఞాపకాలను నింపు తుందని, అందుకు తగ్గట్టు తమ…

ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం ఉధృతం :ఎపి జెఎసి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు

Feb 18,2024 | 00:21

గుంటూరులో మాట్లాడుతున్న బండి శ్రీనివాసరావు ప్రజాశక్తి-గుంటూరు : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎపిజెఎసి రాష్ట్ర ఛైర్మన్‌…