గుంటూరు

  • Home
  • ప్రాతూరు సొసైటి లంక భూముల హక్కుదారులకు పట్టాలివ్వాలి

గుంటూరు

ప్రాతూరు సొసైటి లంక భూముల హక్కుదారులకు పట్టాలివ్వాలి

Jan 14,2024 | 23:26

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : ప్రాతూరు సొసైటీ లంక భూముల హక్కుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే…

జీతాల పెంపు జీవోను సత్వరమే జారీ చేయాలి

Jan 14,2024 | 23:24

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : ఎమ్‌టిఎంసి పరిధిలోని విలీన గ్రామాల్లో పనిచేసే మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి, ప్రభుత్వం ప్రకటించిన విధంగా…

అతి తక్కువ జీతాలు ఇవ్వటం నేరం

Jan 14,2024 | 11:54

ప్రజాశక్తి-చిలకలూరిపేట : అంగన్వాడీలకు అతి తక్కువ జీతాలు ఇవ్వటం నేరమని అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు కౌలు…

సంక్రాంతికి సొంతూళ్లకు

Jan 12,2024 | 23:39

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. ఒక వైపు వెళ్లే వారు, మరొక వైపు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే…

ఆర్‌యుబిలు, ఆర్‌ఓబీల నిర్మాణానికి సహకరించండి

Jan 12,2024 | 23:38

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సత్కరిస్తున్న మేయర్‌ మనోహర్‌నాయుడు ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, రైల్వే అండర్‌ బ్రిడ్జిల…

ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి

Jan 12,2024 | 23:36

గుంటూరు సమ్మె శిబిరంలో సంఘీభావంగా మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు చేపట్టిన…

ప్రజావ్యతిరేక భూ హక్కు చట్టం రద్దు చేయాలి

Jan 12,2024 | 21:25

మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న న్యాయ వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి-గుంటూరు లీగల్ ః గత 22 రోజులుగా ప్రజా వ్యతిరేక భూమి హక్కు…

మీ పోరాటానికి మా పూర్తి అండ..

Jan 11,2024 | 23:56

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : స్కీం వర్కర్లు, కార్మికులు, చిరు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ హామీలను విస్మరించి మోసం…

ఎయిమ్స్‌కు నీటి సరఫరా పైపులైపు పనులు పూర్తి చేయాలి

Jan 11,2024 | 23:55

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌…