గుంటూరు

  • Home
  • ఆంధ్రా ప్యారిస్‌లో హైదరాబాద్‌ తరహాలో ‘తెనాలి బండ్‌’

గుంటూరు

ఆంధ్రా ప్యారిస్‌లో హైదరాబాద్‌ తరహాలో ‘తెనాలి బండ్‌’

Mar 18,2024 | 00:14

తెనాలి బండ్‌పై ఏర్పాటైన విగ్రహాలు ప్రజాశక్తి-తెనాలి : ఆంధ్రా ప్యారిస్‌ సుందరీకరణలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో ‘తెనాలి బండ్‌’ తుది…

ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు సిపిఎం, సిఐటియు మద్దతు

Mar 18,2024 | 00:13

కార్మికులకు మద్దతు తెలుపుతున్న సిపిఎం, సిఐటియు నాయకులు ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు సిపిఎం, సిఐటియు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం నాయకులు…

ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

Mar 18,2024 | 00:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : సాధారణ ఎన్నిల షెడ్యుల్‌ శనివారం జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్‌…

తెనాలి నియోజకవర్గంలో రసవత్తర పోటీ

Mar 18,2024 | 00:09

ఎన్నికల శంఖారావం పూరించిన శివకుమార్‌ ప్రజాశక్తి-తెనాలి : సార్వత్రిక ఎన్నికలంటే తెనాలికి ప్రత్యేక స్థానం, ఇక్కడి ఫలితంపైనే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. ప్రతిసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ…

ఆల్‌ ద బెస్ట్‌

Mar 18,2024 | 00:06

గుంటూరు పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న డిఇఒ, ఇతర అధికారులు ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో సోమవారం నుండి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు…

పోరాటాల ద్వారానే ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం

Mar 18,2024 | 00:02

ప్రజాశక్తి – మేడికొండూరు : ఆశ వర్కర్లు సుదీర్ఘ పోరాటం అనంతరం పలు విజయాలు సాధించారని, సమస్యలను పరిష్కరించు కోగలిగారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ…

రూ.1.47 కోట్ల సరుకు, సామగ్రి స్వాధీనం

Mar 15,2024 | 22:46

గోదాములో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రజాశక్తి – మేడికొండూరు : మండలంలోని పేరేచర్లలో నకిలీ ఆర్గానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై విజిలెన్సు – ఎన్ఫోర్స్‌మెంట్‌…

గ్రూప్‌-1 పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

Mar 15,2024 | 22:45

మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. పరీక్షల…

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 | 22:43

విలేకర్లకు వివరాలు చెబుతున్న డిఇఒ ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ…