గుంటూరు

  • Home
  • ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

గుంటూరు

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 23:52

గుంటూరులో పరీక్షకు వెళుతున్న విద్యార్థులు నరసరావుపేటలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెసి శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి…

ఎన్నికల్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు ఎజెండాగా ఉండాలి : వైసిపి, టిడిపి, జనసేన విధానం వెల్లడించాలి  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు 

Mar 1,2024 | 18:29

 మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో జెఎసి నాయకులను పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మంగళగిరి …

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం

Feb 29,2024 | 23:20

ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు.…

నేటి నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

Feb 29,2024 | 23:18

గుంటూరు ప్రభుత్వ మహిళా కాలేజీలో రోల్‌ నంబర్లు పరిశీలిస్తున్న ఆర్‌ఐఒ తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 9 గంటల…

భూ సేకరణ నోటిఫికేషన్‌ రద్దుకు కసరత్తు!

Feb 29,2024 | 23:17

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో 2016లో భూ సేకరణ ద్వారా తీసుకున్న భూముల్లో కొంత మందికి తిరిగి ఇప్పించేందుకు అప్పటి నోటిఫికేషన్‌ ఉపసంహరణ…

వైకుంఠపురంలో అనిల్ కుమార్, నంబూరు

Feb 29,2024 | 11:09

ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు ప్రజాశక్తి-అమరావతి : మండలంపరిధి వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు,…

టీ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు

Feb 29,2024 | 00:00

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ప్రజాదృష్టి తమమీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి…

సమన్వయకర్తల మార్పు

Feb 28,2024 | 23:54

కిలారు రోశయ్య, అంబటి మురళీకృష్ణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : వైసిపి సమన్వయకర్తల్లో మళ్లీ మార్పులు జరిగాయి. గుంటూరు లోక్‌సభకు ఇటీవల ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకట…

రైతుభరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల

Feb 28,2024 | 23:51

గుంటూరులో మెగా చెక్కు అందచేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అధిక పంట ఉత్పాదకత కోసం, నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు…