గుంటూరు

  • Home
  • రేపు గ్రూప్‌-2 పరీక్ష

గుంటూరు

రేపు గ్రూప్‌-2 పరీక్ష

Feb 24,2024 | 00:23

గుంటూరులో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల ఆదివారం నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని…

పెరుగుతున్న ఫ్లెక్సీ యుద్ధాలు

Feb 24,2024 | 00:20

గుంటూరు బస్టాండ్‌ వద్ద పోలీసులతో టిడిపి నాయకులు వాగ్వావాదం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల షెడ్యూలుకు ముందే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల…

శిశువులను అపహరిస్తే గుర్తించే అలారం

Feb 24,2024 | 00:19

ట్యాక్‌ను అందిస్తున్న సూపరింటెండెంట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో శిశువుల అపహరణను అరికట్టేందుకు ప్రణాళికను రూపొందించినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌…

కలుషిత నీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

Feb 24,2024 | 00:18

కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-గుంటూరు : కలుషిత తాగునీటి సరఫరా పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం…

డయేరియా లక్షణాలతో మహిళ మృతి

Feb 24,2024 | 00:17

స్థానికులతో మాట్లాడుతున్న ఎంహెచ్‌వో డాక్టర్‌ కె.హెచ్‌ నిర్మల ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో డయేరియా లక్షణాలతో మహిళ మృతి చెందారు. స్థానిక గురవయ్య కాలనీకి చెందిన బండి లక్ష్మి(60)…

కొలిక్కిరాని మార్పులు

Feb 22,2024 | 23:44

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ స్థానాల్లో వైసిపి సమన్వయకర్తల మార్పు నిరంతర ప్రక్రియగా మారింది. సమన్వయకర్తల ఎంపిక, మార్పులు ప్రహాసనంగా మారాయి. ఒక…

జోరుగా జీరో వ్యాపారం!

Feb 22,2024 | 23:42

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో యార్డు పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. యార్డులో కాలు దీసి కాలు…

ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు

Feb 22,2024 | 23:28

పురస్కారాలు అందుకుంటున్న లక్ష్మణరావు, మహేష్‌ రెడ్డి ప్రజాశక్తి – తెనాలి : వైయస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. పట్టణ…

సెలవు రోజుల్లోనూ మిర్చి విక్రయాలు జరపాలి

Feb 22,2024 | 19:56

మిర్చి యార్డు ఛైర్మన్‌తో మాట్లాడుతున్న నాయకులు, రైతులు ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు మిర్చియార్డుకు మిర్చి అధికంగా వస్తున్నందున శని, ఆదివారాల్లోనూ విక్రయాలు చేపట్టాలని, ధరలు తగ్గకుండా చర్యలు…