గుంటూరు

  • Home
  • వైసిపిని వీడి టిడిపిలో చేరిన పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

గుంటూరు

వైసిపిని వీడి టిడిపిలో చేరిన పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

Apr 23,2024 | 13:16

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్‌ తగిలింది. రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం తన…

పదిలో 88.14 శాతం ఉత్తీర్ణత

Apr 23,2024 | 00:30

ప్రజాశక్తి-గుంటూరు : పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88.14 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది. పల్నాడు జిల్లా 86.67 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో…

సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు నామినేషన్‌

Apr 23,2024 | 00:28

నామినేషన్‌ దాఖలుకు భారీ ప్రదర్శనతో వెళ్తున్న జొన్నా శివశంకరరావు…. వాహనంపై నుండి ప్రజలకు అభివాదం (ఇన్‌సెట్‌) ప్రజాశక్తి – మంగళగిరి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి…

జోరుగా అభ్యర్థుల నామినేషన్లు

Apr 23,2024 | 00:26

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్‌ దాఖలు చేస్తున్న వైసిపి అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం…

మంగళగిరి, గుంటూరు పశ్చిమదే ఆధిక్యం

Apr 22,2024 | 00:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లోని ఓటర్లు సంసిద్ధమవుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు…

ఉద్యోగం వదిలి ఉద్యమ బాటలోకి

Apr 22,2024 | 00:48

ప్రజాశక్తి – మంగళగిరి : సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఇండియా బ్లాక్‌ తరుపున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ…

అధికార పార్టీ అండతో అడ్డగోలు తవ్వకాలు

Apr 22,2024 | 00:45

ప్రజాశక్తి-తెనాలి : అక్రమార్కులు ధనార్జనకు మట్టి తవ్వకాలను అడ్డాగా ఎంచుకున్నారు. దానికి అధికార పార్టీనాయకులు, అధికారుల అండదండలు పుష్కలంగా లభించటంతో నిబంధనలను తుంగలోతొక్కారు. దాదాపు 20 ఏళ్ళ…

మెనూ పాటించలేదని ఎండిఓ ఆగ్రహం

Apr 21,2024 | 11:29

ప్రజాశక్తి -పెదకూరపాడు:మండలంలోని పొడపాడు గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో శనివారం మెనూ పాటించలేదని ఎండిఓ పి మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలను ఆమె తనిఖీ…

సోషల్‌ మీడియాలో ప్రచార జోరు

Apr 21,2024 | 00:14

ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. గత ఎన్నికలలో సోషల్‌ మీడియా ప్రభావం అంతగా…