14న మండలాల్లో నిరసనలు జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న రమాదేవి ప్రజాశక్తి-గుంటూరు : రైతులు మార్చి 14న తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా అదేరోజు మండల కేంద్రాల్లో జరిగే సంఘీభావ కార్యక్రమాల్లో కార్మిక వర్గంపెద్ద…
సమావేశంలో మాట్లాడుతున్న రమాదేవి ప్రజాశక్తి-గుంటూరు : రైతులు మార్చి 14న తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా అదేరోజు మండల కేంద్రాల్లో జరిగే సంఘీభావ కార్యక్రమాల్లో కార్మిక వర్గంపెద్ద…
సిద్ధం సభకు తరలి వెళ్ళిన ఆర్టీసీ బస్సులు ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరుగుతున్న…
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు త్వరలో విడుదల కానుండటంతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.…
మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-తాడేపల్లి : బిజెపితో టిడిపి, జనసేన పార్టీల పొత్తు అనైతికమని, ప్రజలు దీన్ని అంగీకరించరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…
మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది.…
రిలే దీక్షలనుప్రాంరభిస్తున్న సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య ప్రజాశక్తి – దుగ్గిరాల, వేమూరు : శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత…
కోటప్పకొండ వద్ద విద్యుత్ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…
గుంటూరు : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని… ప్రొఫెసర్ ఎంవిఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అభినందనలు తెలిపారు.…