గుంటూరు

  • Home
  • సిఎంఎ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థుల ప్రతిభ

గుంటూరు

సిఎంఎ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థుల ప్రతిభ

Feb 22,2024 | 00:04

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో నందకిషోర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన సిఎంఎ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు…

సిద్ధార్థా గ్యాస్ట్రో కేర్‌ హాస్పటల్‌ ప్రారంభం

Feb 22,2024 | 00:02

హాస్పిటల్‌ను ప్రారంభించిన డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ప్రజాశక్తి-గుంటూరుజిల్లాప్రతినిధి  : ప్రజలు మంచి ఆహార ఆలవాట్లను అలవర్చుకోవడం ద్వారానే గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి బయటపడతారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరా లజిస్టు,…

రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది : రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి పి.వి. రమేష్‌

Feb 21,2024 | 23:59

మాట్లాడుతున్న విశ్రాంత అధికారి పివి రమేష్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత పాలకులు రాజరిక వ్యవస్థ ధోరణలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని రిటైర్డ్‌…

సందేశాత్మక ఇతివృత్తం.. అద్భుత అభినయం..

Feb 21,2024 | 23:44

నాలో నీవే నాటికలో సన్నివేశం ప్రజాశక్తి – తెనాలి : వైఎస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బుధవారం మూడో రోజుకు చేరాయి. పట్టణ…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా

Feb 21,2024 | 23:43

బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న మాజీ మంత్రులు లకీëనారాయణ, ఆనందబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో డయేరియా మరణాల బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు కన్నా…

నేటితో స్థలాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి

Feb 21,2024 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో పేదలందరికీ ఇళ్ళ పథకం స్థలాల రిజిస్ట్రేషన్లలో అలసత్వం వహించే సచివాలయ ఉద్యోగులు, పర్యవేక్షించే నోడల్‌ అధికార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌…

కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

Feb 21,2024 | 23:40

తలపడుతున్న గుంటూరు-అనంతపురం బాలికలు జట్లు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : 33వ అంతర్‌ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలు స్థానిక వృందా మహిళా జూనియర్‌ కాలేజీ…

అభ్యర్థుల్లో ఆర్థికమే కీలకం

Feb 22,2024 | 18:14

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్హత ఆర్థిక స్థోమత కీలకంగా మారింది. సాధారణ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న…

ఆస్తి కోసం హత్య

Feb 21,2024 | 16:22

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 12వ సచివాలయం దగ్గర వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. వివరాల్లోకి వెళితే… కొంతకాలంగా ఆస్తి కోసం పెంచిన…