గుంటూరు

  • Home
  • మహిళల శ్రమ దోపిడీ

గుంటూరు

మహిళల శ్రమ దోపిడీ

Mar 7,2024 | 22:49

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నా ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. శ్రమ దోపిడీ అధికంగా ఉంటోంది. కుటుంబ అవసరాల కోసం కాయకష్టం…

 శివరాత్రి తిరునాళ్లకు సిద్ధం

Mar 7,2024 | 22:48

గుంటూరుజిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి తిరునాళ్లకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. శుక్రవారం తెల్లవారుజూము నుంచి శనివారం ఉదయం వరకు కోటప్పకొండ, అమరావతి, గోవాడ, క్వారీ, దైద, సత్రశాల,…

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Mar 7,2024 | 21:02

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి సభకు హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

పివి నరసింహారావు విగ్రహా ఆవిష్కరణ

Mar 7,2024 | 12:55

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహాన్ని మంత్రి విడదల రజని ఆవిష్కరణ చేశారు. గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఛైర్మెన్ గా…

TDP-Janasena: సంక్షేమం అభివృద్ధి అంతా బూటకమే : నాదెండ్ల మనోహర్‌

Mar 7,2024 | 11:49

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అన్నింటా విఫలమయ్యారని, అభివృద్ధి సంక్షేమం అని చెబుతున్న మాటలన్నీ బూటకమేనని టిడిపి, జనసేన ఉమ్మడి…

కాంట్రాక్‌’డర్‌’!

Mar 6,2024 | 22:45

ప్రత్తిపాడు-చినకోండ్రుపాడు రహదారి ప్రజాశక్తి-గుంటూరు: గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన రోడ్ల పనులు చేపట్టటానికి కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. గతానుభవాల దృష్ట్యా ప్రభుత్వం నుండి నిధులు విడుదల అవుతాయో…లేదోనని కాంట్రాక్టర్లు…

సమీకృత పరిపాలన భవనం ప్రారంభం

Mar 6,2024 | 22:44

ప్రజాశక్తి – గుంటూరు : ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి శాస్త్రవేత్తలు తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. లాంలోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ…

కోర్టు ఆర్డర్‌ ప్రకారం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారం అందించాలి

Mar 6,2024 | 22:42

ప్రజాశక్తి-తాడేపల్లి : కోర్టు తీర్పు ప్రకారం ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారం అందించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు కోరారు. బుధవారం తాడేపల్లి సిమెంటు ఫ్యాక్టరీ కార్యాలయం…

60వ రోజుకు బార్‌ అసోసియేషన్‌ దీక్షలు

Mar 6,2024 | 22:01

మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టం రద్దు చేయాలని గుంటూరు బార్‌ అసోసియేషన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార…