గుంటూరు

  • Home
  • పాఠశాలలు, కళాశాలల్లో ప్రవీణ్‌ ప్రకాష్‌ తనిఖీలు

గుంటూరు

పాఠశాలలు, కళాశాలల్లో ప్రవీణ్‌ ప్రకాష్‌ తనిఖీలు

Feb 10,2024 | 00:07

గుంటూరులోని ప్రభుత్వ మహిళా ఓకేషనల్‌ కాలేజిలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌  ప్రజాశక్తి-గుంటూరు : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు…

జిజిహెచ్‌లో తగ్గని రద్దీ

Feb 10,2024 | 00:01

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్పత్రి ప్రాంగణంలో 11 ఓపి రిజిస్ట్రేషన్‌…

17, 18 తేదీల్లో గుంటూరు బాలోత్సవం

Feb 8,2024 | 00:16

బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెవివి నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : పిల్లల్లో విద్యతోపాటు, వారి అభిరుచులను, ఆసక్తులను, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు గుంటూరు బాలోత్సవం ఈనెల 17, 18…

కన్నీరు పెట్టించిన నాన్నా నేనొచ్చేస్తా

Feb 8,2024 | 00:14

ప్రజాశక్తి-ఎఎన్‌యు : ప్రేమ వివాహం, ఆపై కొంత కాలానికి మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చిన ఓ ఆడపిల్ల కథే ‘నాన్న నేనొ చ్చేస్తా’ నాటకం. తల్లీకూతుర్లుగా అమృతవర్షిణి,…

ఆశా వర్కర్లకు పోలీసు నోటీసులు

Feb 8,2024 | 00:13

తాడేపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆశాలను కూర్చోబెట్టిన పోలీసులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా విలేకర్లు : ఆశా వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన…

పెరగని కేటాయింపులు

Feb 8,2024 | 00:11

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం శాసనసభలో సమర్పించిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులేమీ చూపలేదు. ఉమ్మడి…

డిఆర్‌ఎంను కలిసిన అఖిలపక్షం, బాధితులు

Feb 7,2024 | 00:07

డిఆర్‌ఎంకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లిలో రైల్వే స్థలాల్లో ఉంటున్న పేదల ఇళ్లను తొలగించొద్దని అఖిలపక్ష పార్టీల నేతృత్వంలో పేదలు మంగళవారం విజయవాడ రైల్వే…

కాల్వల్లో వ్యర్థాల మేట

Feb 7,2024 | 00:06

విస్సార్‌ కళాశాల రోడ్డు వెంట కాలువల్లో వ్యర్ధాలు ప్రజాశక్తి-తెనాలి : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో ముచ్చటగా ప్రవహించే మూడు కాల్వలు వ్యర్ధాలతో నిండి పోతున్నాయి. కూరగాయలు,…

మహిళల అభ్యున్నతి, సాధికారతే ధ్యేయం

Feb 5,2024 | 23:15

ప్రజాశక్తి – తుళ్లూరు : మహిళల అభ్యున్నతి, సాధికారితే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు.…