గుంటూరు

  • Home
  • నేడు వడ్లమూడికి చంద్రబాబు రాక

గుంటూరు

నేడు వడ్లమూడికి చంద్రబాబు రాక

Jan 29,2024 | 00:13

ప్రజాశక్తి – చేబ్రోలు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం మండలంలోని వడ్లమూడికి రానున్నారు. సంగం దాణ ఫ్యాక్టరీ వద్ద స్థలంలో రా కదలిరా…

జెడ్పీ ప్రాంగణంలో జ్యోతిబాపూలే విగ్రహం

Jan 29,2024 | 00:12

విగ్రహావిష్కరణలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌, తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు…

వేగంగా ఎన్నికల కసరత్తు

Jan 29,2024 | 00:11

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంది. ఓటర్ల తుది జాబితాలను ముద్రించి అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు అందించారు. మండల స్థాయి…

కమిటీపై మాట తప్పిన అధికారులు

Jan 29,2024 | 00:10

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల : కోల్డ్‌ స్టోరేజీ దగ్ధమైన ఘటనలో పంటను కోల్పోయిన రైతులకు…

మోడీ ప్రభుత్వం నవయవంచన

Jan 27,2024 | 00:24

గుంటూరులో ప్రదర్శన నరసరావుపేటలో ప్రదర్శన ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దొడ్డిదారిన చట్టాలు…

పెండింగ్ ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలి

Jan 26,2024 | 17:07

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పెండింగ్ లో ఉన్న 13 వారాల ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలని, కరువు వల్ల రావలసిన వంద రోజులు అదనపు పని దినాలు ఇవ్వాలని…

ఆటోని ఢీ కొన్న బస్సు

Jan 26,2024 | 12:37

ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండలము లింగంకుంట్ల వద్ద ఆర్.టి.సి.బస్సు మండల పరిధిలో గల ఏలూరు గ్రామం నుంచి కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీ కొనటంతో ఆటోలో ఉన్న…

సాగును బాగు చేసుకునేందుకు పోరు

Jan 25,2024 | 23:30

గతేడాది గుంటూరులో ట్రాక్టర్‌ ర్యాలీ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌…

మిర్చి యార్డుకు భారీగా సరుకు

Jan 25,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు గురువారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. వరుసగా మూడు రోజుల సెలవులు కావడంతో భారీగా సరుకు వచ్చిందని అధికారులు…