గుంటూరు

  • Home
  • ప్రాధాన్యతా భవనాలకు నిధుల లేమి

గుంటూరు

ప్రాధాన్యతా భవనాలకు నిధుల లేమి

Nov 28,2023 | 23:30

ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినికల్‌లు వంటి ప్రాధాన్యత భవనాలు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా చేస్తున్నా ఇంత…

సజావుగా ధాన్యం కొనుగోలు : జెసి

Nov 28,2023 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు : ఖరీఫ్‌ సీజన్‌లో సాగైన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రక్రియ సజావుగా కొనసాగేలా పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయశాఖ, సహకార మార్కెటింగ్‌ సొసైటీ, రెవెన్యూ…

కౌలు చెల్లింపులో ఎడతెగని జాప్యం!

Nov 27,2023 | 23:31

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన…

ప్రాచీన సాహిత్యంపై అధ్యయనం అవసరం

Nov 27,2023 | 00:36

గుంటూరు జిల్లా ప్రతినిధి: నేటి తరం సాహిత్య కారులు ప్రాచిన సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ ప్రముఖ కవి, విమర్శకులు, కేంద్ర సాహిత్య…

మరో అవినీతి బాగోతం!

Nov 27,2023 | 00:31

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎకౌంట్స్‌ విభాగంలో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబరులో కాంట్రాక్టర్లకు సంబంధించిన రూ.47.09 లక్షలను దారిమళ్లించి…

ప్రధాని మోడీ రాకకు నిరసన

Nov 27,2023 | 00:26

ప్రజాశక్తి-తాడేపల్లి : తిరుపతి వెంకన్న సాక్షిగా తొమ్మిదేళ్ల క్రితం ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు జరగకుండా మళ్లీ అదే తిరుపతికి ఎలా వస్తున్నారని…

వైద్యరంగంలో మానవత్వం ఎక్కువ

Nov 27,2023 | 00:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కోవిడ్‌ సమయంలో వైద్య రంగమే మానవత్వాన్ని చాటుకుందని రాష్ట్ర జ్యూడిషల్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎ.హరిహరనాథశర్మ అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల…

కాలాన్ని శాసించగల శక్తి కవులకే ఉంది

Nov 27,2023 | 00:22

ప్రజాశక్తి-గుంటూరు : కాలాన్ని సైతం శాసించగల శక్తి కవులకే వుందని, కాలం కవుల చేతిలో మాత్రమే బందీగా వుంటుందని మాజీమంత్రి, జాషువా కళాపీఠం అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌…

బహిరంగ విచారణకు సిద్ధం

Nov 27,2023 | 00:20

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపులో మద్దాలిగిరి హస్తం ఉందని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి…