గుంటూరు

  • Home
  • అధికారంలోకి వస్తే మున్సిపాల్టీగా మంగళగిరి : లోకేష్‌

గుంటూరు

అధికారంలోకి వస్తే మున్సిపాల్టీగా మంగళగిరి : లోకేష్‌

Apr 14,2024 | 00:01

మంగళగిరి: మంగళగిరిని తిరిగి మున్సిపాలిటీ చేస్తామని, పన్నుల భారం తగ్గిస్తామని టిడిపి మంగళగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి నారా లోకేష్‌ అన్నారు. శనివారం…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలి

Apr 13,2024 | 23:58

మంగళగిరి: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని నాయకులు ఉద్ఘాటించారు. ఇండియా వేదిక తరుపున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న…

వర్షంతో సిఎం సభకు ఆటంకం

Apr 13,2024 | 00:04

చిత్తడిగా మారిన సభా ప్రాంగణం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సిఎం జగన్‌ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభకు శుక్రవారం సాయంత్రం…

రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం

Apr 13,2024 | 00:03

ఐక్యతా అభివాదం చేస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : రానున్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించటం ద్వారా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలని సిపిఎం, సిపిఐ…

రసవత్తరంగా జెడ్‌పి రాజకీయం

Apr 13,2024 | 00:03

టిడిపిలో చేరుతున్న క్రిస్టినా దంపతులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా పరిషత్‌ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ…

నేడు రెండుచోట్ల చంద్రబాబు సభలు

Apr 13,2024 | 00:01

ప్రత్తిపాడులో ఏర్పాట్లపై నాయకులతో మాట్లాడుతున్న బి.రామాంజనేయులు ప్రజాశక్తి – తాడికొండ, ప్రత్తిపాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలోని…

ఇంటర్‌ ఫలితాల్లో గుం’టూ’రు

Apr 13,2024 | 00:00

ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జూనియర్‌ ఇంటర్‌లో 81 శాతం, సీనియర్‌ ఇంటర్‌లో 87 శాతం ఉత్తీర్ణత శాతంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.…

తాగునీటి చెరువులు నూరుశాతం నింపాలి : కలెక్టర్‌ 

Apr 12,2024 | 23:59

ప్రజాశక్తి-గుంటూరు : నాగార్జున సాగర్‌ కుడి కాల్వ, కృష్టా పశ్చిమ డెల్టా కాల్వకు విడుదల చేసిన నీటి ద్వారా జిల్లాలో తాగునీటి చెరువులను నూరు శాతం నింపేలా…

నేడు తుమ్మలపాలెం అమరుల స్మారక సభ

Apr 12,2024 | 23:53

ప్రజాశక్తి – య‌డ్ల‌పాడు : తుమ్మలపాలెంలో జరుగుతున్న అమరవీరుల స్మారక సభకు అనేక ప్రత్యేకతలున్నాయి. 27 మంది అమరవీరుల స్మారక కట్టడాలు ఒకేచోట ఉండడం, ఈ ప్రాంతంలో…