అధికారంలోకి వస్తే మున్సిపాల్టీగా మంగళగిరి : లోకేష్
మంగళగిరి: మంగళగిరిని తిరిగి మున్సిపాలిటీ చేస్తామని, పన్నుల భారం తగ్గిస్తామని టిడిపి మంగళగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. శనివారం…
మంగళగిరి: మంగళగిరిని తిరిగి మున్సిపాలిటీ చేస్తామని, పన్నుల భారం తగ్గిస్తామని టిడిపి మంగళగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. శనివారం…
మంగళగిరి: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని నాయకులు ఉద్ఘాటించారు. ఇండియా వేదిక తరుపున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న…
చిత్తడిగా మారిన సభా ప్రాంగణం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సిఎం జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సభకు శుక్రవారం సాయంత్రం…
ఐక్యతా అభివాదం చేస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : రానున్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించటం ద్వారా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలని సిపిఎం, సిపిఐ…
టిడిపిలో చేరుతున్న క్రిస్టినా దంపతులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ…
ప్రత్తిపాడులో ఏర్పాట్లపై నాయకులతో మాట్లాడుతున్న బి.రామాంజనేయులు ప్రజాశక్తి – తాడికొండ, ప్రత్తిపాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలోని…
ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్లో 81 శాతం, సీనియర్ ఇంటర్లో 87 శాతం ఉత్తీర్ణత శాతంలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.…
ప్రజాశక్తి-గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వ, కృష్టా పశ్చిమ డెల్టా కాల్వకు విడుదల చేసిన నీటి ద్వారా జిల్లాలో తాగునీటి చెరువులను నూరు శాతం నింపేలా…
ప్రజాశక్తి – యడ్లపాడు : తుమ్మలపాలెంలో జరుగుతున్న అమరవీరుల స్మారక సభకు అనేక ప్రత్యేకతలున్నాయి. 27 మంది అమరవీరుల స్మారక కట్టడాలు ఒకేచోట ఉండడం, ఈ ప్రాంతంలో…