గుంటూరు

  • Home
  • నేడు రేపూడికి సిఎం రాక

గుంటూరు

నేడు రేపూడికి సిఎం రాక

Feb 14,2024 | 23:27

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎస్పీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : తాడికొండ నియోజకవర్గమైన ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం మధ్యాహ్నం జరిగే ‘వాలంటీర్లకు…

ఏడు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు : కమిషనర్‌

Feb 14,2024 | 23:26

మెడికల్‌ క్యాంప్‌లతో వైద్యులతో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : నగరంలోని శారదా కాలని, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యల పరిష్కారానికి 7 ప్రాంతాల్లో మెడికల్‌…

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠినత్వం

Feb 13,2024 | 23:31

మాట్లాడుతున్న ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ శ్రీనివాసరావు, వేదికపై జెఎసి నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ఉద్యమ కార్యాచరణను విజయవంతం…

యార్డుకు పోటెత్తిన మిర్చి

Feb 13,2024 | 23:30

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు మంగళవారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. సీజన్‌ ప్రారంభమైన తర్వాత గత రెండు రోజులనుంచి యార్డుకు…

బాధితుల సంఖ్య తగ్గుముఖం : కలెక్టర్‌

Feb 13,2024 | 23:26

ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో ప్రస్తుతం వాంతులు, విరోచనాలు తదితర అస్వస్థత లక్షణాలతో వున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని, పూర్తిస్థాయిలో తగ్గేవరకు ప్రత్యేక సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి…

అప్రెంటీస్‌ జీవోలు దహనం

Feb 13,2024 | 23:22

ప్రజాశక్తి – వినుకొండ : ఉపాధ్యాయ నియామకాల్లో బానిస వ్యవస్థగా ఉన్న అప్రెంటిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు.…

న్యాయం చేయకుంటే లావాదేవీలను అడ్డుకుంటాం

Feb 13,2024 | 23:22

వినతిపత్రం ఇస్తున్న బాధిత రైతులు, నాయకులు ప్రజాశక్తి – క్రోసూరు : మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అప్రైజర్‌గా పని చేసిన నాగార్జున కొద్ది…

కోటప్పకొండ తిరునాళ్లపై తొలి సమీక్ష

Feb 13,2024 | 23:16

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర పండుగైన కోటప్పకొండలో తిరునాళ్ల వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు…

వెంటాడుతున్న నీటి కాలుష్యం

Feb 13,2024 | 00:33

శారదా కాలనీలో పైపులైన్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గురటూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనగ్రామాలకు కూడా కలిపి రూ.460 కోట్ల ప్రపంచ…