గుంటూరు

  • Home
  • సమస్య పరిష్కరించకుంటే భూములు స్వాధీనం చేసుకుంటాం

గుంటూరు

సమస్య పరిష్కరించకుంటే భూములు స్వాధీనం చేసుకుంటాం

Mar 4,2024 | 00:14

ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు, సెంట్రల్‌ లేబర్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఎసిసి యాజమాన్యం అమలు చేయాలని ఎసిసి…

సిపిఎం అభిమాని సత్యకామ్‌ మృతి

Mar 4,2024 | 00:13

ప్రజాశక్తి – తెనాలి : సిపిఎం అభిమాని పాలడుగు నరసింహారావు (సత్యకామ్‌) (76) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తూ హైదరాబాద్‌లో స్థిర…

ఓటు ద్వారా సమాధానం చెబుతాం : యుటిఎఫ్‌

Mar 4,2024 | 00:10

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కుసుమకుమారి ప్రజాశక్తి-గుంటూరు : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఓటు ద్వారా ప్రభుత్వానికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని…

రూ.113.60 కోట్లతో అభివృద్ధి పనులు

Mar 4,2024 | 00:09

గుంటూరు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.శేషశ్రీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతి : నిధిగడపగడపకూ ప్రభుత్వం వచ్చిన వినతులపై ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో…

బిజెపిని, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలి

Mar 4,2024 | 00:07

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయీంచకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన…

ఐదు చోట్ల తొలగని ప్రతిష్టంభన

Mar 1,2024 | 23:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పెదకూరపాడు, గురజాల, నర్సరావుపేట, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో…

నష్టపరిహారం ఇవ్వాలి

Mar 1,2024 | 23:56

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి పసుపు పంటను నష్టపోయిన…

రాజధానిలో తాగునీటి కోసం రాస్తారోకో

Mar 1,2024 | 23:55

దొండపాడులో ఖాళీ బక్కెట్లతో రాస్తారోకో చేస్తున్న దళితులు ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం దొండపాడు అంబేద్కర్‌ కాలనీవాసులు తాగునీటి కోసం శుక్రవారం…

ఎసిబి వలలో అసిస్టెంట్‌ ఇంజినీరు

Mar 1,2024 | 23:54

నగదుతో పట్టుబడిన ఎఇ శివరామకృష్ణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఒక కాంట్రాక్టర్‌ నుంచి భారీగా లంచం తీసుకుంటుండగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం…