గుంటూరు

  • Home
  • ఎంపి స్థానాలపై వైసిపి కసరత్తు

గుంటూరు

ఎంపి స్థానాలపై వైసిపి కసరత్తు

Jan 4,2024 | 01:11

శ్రీకృష్ణదేవరాయులుకు స్థాన చలనం? పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పేరు పరిశీలన గుంటూరుకు అంబటి రాయుడు మొగ్గు బాపట్లకు డొక్కాను ఎంపిక చేసే అవకాశం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా…

కళ్యాణమండపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని వినతి

Jan 4,2024 | 01:08

వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-మంగళగిరి : తాడేపల్లి పట్టణం 17వ వార్డులోని సర్వే నంబర్‌ 203బి రజక దోబీఖానా స్థలంలో రూ.కోటి 20 లక్షలతో మూడున్నరేళ్ల కిందట…

పోటీ కార్మికులకు ప్రతిఘటన

Jan 4,2024 | 01:07

తెనాలిలో ట్రాక్టర్‌ను అడ్డుకుంటున్న కార్మికులు ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్‌ కార్మికుల సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరింది. చెత్త సేకరణ పనులకు ప్రైవేటు కార్మికులను అధికారులు పురమాయించటంతో…

పూలే దంపతుల కృషి, త్యాగాలే నేటి స్త్రీ విద్య

Jan 4,2024 | 01:04

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా విలేకర్లు : సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా పలుచోట్ల నివాళులర్పించారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో చిత్రపటానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు,…

స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేయాలి

Jan 4,2024 | 01:01

నరసరావుపేటలో మాట్లాడుతున్న కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు…

సమ్మె విచ్ఛిన్నయత్నం

Jan 3,2024 | 00:59

సమ్మె శిబిరంలో కార్మికులను దిగ్బంధించిన పోలీసులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు సమ్మెను కొనసాగిస్తుండగా దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి.…

పొన్నూరుపై ప్రతిష్టంభన

Jan 3,2024 | 00:57

నూరి ఫాతిమాకు శుభాకాంక్షలు చెబుతున్న వైసిపి కార్పొరేటర్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై వైసిపి అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. గత…

ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రారంభం

Jan 3,2024 | 00:56

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి, అచ్చంపేట : ప్రజలకు నిరంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ…

నేడు కలెక్టరేట్‌ వద్ద బైటాయింపు

Jan 3,2024 | 00:55

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ధర్నా…