గుంటూరు

  • Home
  • నేటి నుండి మున్సిపల్‌ సమ్మె

గుంటూరు

నేటి నుండి మున్సిపల్‌ సమ్మె

Dec 26,2023 | 23:13

ప్రజాశక్తి-గుంటూరు : మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నేటి నుండి సమ్మెలోకి వెళ్లనున్నారు.…

పండగ రోజూ సమ్మె హోరు..

Dec 26,2023 | 00:55

నరసరావుపేట సమ్మె శిబిరంలో కేక్‌ను కట్‌ చేసి అంగన్వాడీలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న సిఐటియు, టిడిపి నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన…

కుల వ్యవస్థను ప్రోత్సహించే మనుస్మృతి దహనం

Dec 26,2023 | 00:49

సుందరయ్య నగర్‌లో మనుస్మృతి ప్రతులను దహనం చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-గుంటూరు : నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్మ జాతులపై విషాన్ని…

సమ్మె శిబిరాల్లోనే క్రిస్మస్‌ సంబరాలు

Dec 26,2023 | 00:44

తెనాలి శిబిరంలో సెల్‌ఫోన్లు, చీరకు పూజ ద్వారా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ సమ్మె శిబిరంలో చేపట్టిన…

ఆట స్థలాలను అభివృద్ధి చేయండి

Dec 26,2023 | 00:36

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అభివృద్ధి చేయకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాలను ఎలా చేపడతారని జిల్లా అధ్యక్షులు తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర…

ఆడుదాం ఆంధ్రా విజయవంతానికి 2కె వాకథాన్‌

Dec 25,2023 | 00:53

ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, జెసి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : గ్రామ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని గుంటూరు…

పాలస్తీనాపై దాడులను తక్షణమే ఆపాలి

Dec 25,2023 | 00:50

మాట్లాడుతున్న ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టీ ప్రజాశక్తి-గుంటూరు : పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్‌ దాడులను తక్షణమే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు నాయకులు డిమాండ్‌ చేశారు. షహీద్‌…

పండగపూటా రోడ్డుపై నిలబెట్టిన ప్రభుత్వం

Dec 25,2023 | 00:47

గుంటూరు శిబిరంలో డోలక్‌లు వాయిస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె ఆదివారంతో 13వ రోజుకు చేరుకుంది. సెలవు రోజైనా అంగన్‌వాడీలు సమ్మె…

రేపటి నుండి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 25,2023 | 00:44

పొన్నూరులో నినాదాలు చేస్తున్న కార్మికులు ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్‌ కార్మికులు మంగళవారం నుండి సమ్మె చేపట్టనున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని, గత ఎన్నికల ముందు…