పొన్నూరు సెగ్మెంట్లో పోలింగ్ కు సర్వం సిద్ధం
పోలింగ్ సామాగ్రీ భారీ పోలీస్ బందో బస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలింపు ప్రజాశక్తి -పొన్నూరు : సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని సోమవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు…
పోలింగ్ సామాగ్రీ భారీ పోలీస్ బందో బస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలింపు ప్రజాశక్తి -పొన్నూరు : సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని సోమవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు…
ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్ గుంటూరు: గుంటూరు తూర్పు నియోజక వర్గానికి 13న జరిగే పోలింగ్కు సంబం ధించిన మెటీరియల్ పంపిణీకి స్థానిక ఏసీ కాలేజిలో ఏర్పాట్లు…
సిబ్బందితో మాట్లాడుతున్న డిసి హేమంత్ నాగరాజు తెనాలి : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయాన్ని శనివారం ఎస్ఇబి స్పెషల్ నోడల్ డిప్యూటీ కమిషనర్ కె హేమంత్ నాగరాజు…
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో సిపిఎం అభ్యర్థి రోడ్షో ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది.…
ఫిరంగిపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా. చివరి రోజు.శనివారం ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం సిపిఐ, సిపిఎం నాయకులు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.తక్కెళ్ళపాడు…
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్, ఎస్పీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంత వాతావరణంలో సజావుగా…
ఆత్మకూరులో చేనేత దండతో మద్దతు తెలుపుతున్న చేనేత కార్మికుడు ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు శుక్రవారం రాత్రి…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజ్యాంగాన్ని రద్దు చేయాలని యత్నిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తుది విడత…