గుంటూరు

  • Home
  • రేవేంద్రపాడులో లోకేష్‌ ‘రచ్చబండ’

గుంటూరు

ఎండుతున్న చెరువులు.. తడవని గొంతులు

Apr 5,2024 | 23:23

నీరు లేక ఎండిపోయిన అమరావతి మండలం నరుకుళ్లపాడు చెరువు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది.…

రూ. 2 లక్షల హర్యానా మద్యం స్వాధీనం

Apr 5,2024 | 22:53

స్వాధీనం చేసుకున్న మద్యం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ఎన్నికల నేపథ్యంలో హర్యానా నుంచి తక్కువ ధరకు మద్యాన్ని తెచ్చి ఓటర్ల పంపిణీ చేసేందుకు సిద్ధంగా…

ఎఎస్‌ఐపై పోక్సో కేసు

Apr 5,2024 | 22:03

ప్రజాశక్తి – మేడికొండూరు : కీచకుల బారి నుండి కాపాడాల్సిన పోలీసే వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మనవరాలి వరుసైన బాలికతో అసభ్యంగా మాట్లాడిన ఎఎస్‌ఐపై…

ఐజిగా సర్వశ్రేష్ట త్రిపాఠి

Apr 4,2024 | 22:58

విధులు చేపడుతున్న ఐజి ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: గురటూరు రేంజి ఐజిగా సర్వశ్రేష్ట త్రిపాఠి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.…

జడ్జీల బదిలీలు

Apr 4,2024 | 22:54

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జిల్లా జడ్జిలను, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌)లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్‌…

‘పించన్ల’ ఇబ్బందులు

Apr 4,2024 | 10:35

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సామాజిక భద్రతా పించన్లు తీసుకునేందుకు వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి తిరిగి పించన్లు పంపిణీ చేయాల్సిన సచివాలయ సిబ్బంది ఒకచోట…

రోబోటిక్స్‌ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు

Apr 3,2024 | 23:33

రోబోటిక్స్‌ ను పరిశీలిస్తున్న వీసి ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, తదితరులు ప్రజాశక్తి – ఎఎన్‌యు : రోబోటిక్స్‌ రంగానికి ప్రాధాన్యం పెరిగిన తరుణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రోబోటిక్స్‌…

ప్రహసనంగా పింఛన్ల పంపిణీ

Apr 3,2024 | 23:30

గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలోని సచివాలయం-1 వద్ద వృద్ధుల నిరీక్షణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తొలిరోజు సామాజిక పింఛన్ల…