గుంటూరు

  • Home
  • మిర్చి యార్డుకు భారీగా సరుకు

గుంటూరు

మిర్చి యార్డుకు భారీగా సరుకు

Jan 25,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు గురువారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. వరుసగా మూడు రోజుల సెలవులు కావడంతో భారీగా సరుకు వచ్చిందని అధికారులు…

మహిళలు స్వశక్తితో ఎదగాలి

Jan 25,2024 | 00:34

సభలో మాట్లాడుతున్న అతిథులు ప్రజాశక్తి-తాడేపల్లి : మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి స్వశక్తితో ఎదగాలని విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు.…

27 నుండి గుంటూరు కళాపరిషత్‌ నాటకోత్సవాలు

Jan 25,2024 | 00:32

వివరాలు వెల్లడిస్తున్న మల్లికార్జునరావు, నాయుడుగోపి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 26వ…

అవకాశం ఇస్తే ఉన్నతస్థాయికి ఆడపిల్లలు

Jan 25,2024 | 00:30

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, డిఎంఅండ్‌హెచ్‌ఒ ప్రజాశక్తి-గుంటూరు : జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక నగరంపాలెంలోని స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌ బాలికలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని…

27 నుండి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌

Jan 25,2024 | 00:25

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ రాజకుమారి ప్రజాశక్తి-గుంటూరు : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులకు అందించిన ఇంటి పట్టాలను జనవరి 27వ తేది నుండి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని…

బకాయిలు చెల్లించకపోవటం దుర్మార్గం

Jan 25,2024 | 00:24

గుంటూరులో నిరసన ర్యాలీలో ఉపాధ్యాయులు నరసరావుపేటలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఉపాధ్యాయులు, ఉద్యోగులు కుటుంబ…

ఎగబాకుతున్న బియ్యం

Jan 25,2024 | 00:21

ప్రజాశక్తి-గుంటూరు : బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు…

2కె రన్ ప్రారంభించిన సబ్ కలెక్టర్

Jan 24,2024 | 11:35

ప్రజాశక్తి-తెనాలి : 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కె రన్ ను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఉదయం…

నీటి మోటార్ల కోసం సోలార్‌ ప్లాంటు

Jan 24,2024 | 00:45

ప్రజాశక్తి – గుంటూరు : సౌర విద్యుత్‌ వినియోగం ద్వారా పర్యావరణ హితంతో పాటు, ఖర్చులూ తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని నగర కమిషనర్‌ కీర్తి…