గుంటూరు

  • Home
  • మారుతున్న సమీకరణలు

గుంటూరు

మారుతున్న సమీకరణలు

May 6,2024 | 00:52

గతనెల మాచర్లలో పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్న సందర్భం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసిపిలో తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి.…

ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 6,2024 | 00:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రిపేరుకు వచ్చిన 70 కార్లు, దుకాణాలు, ఇతర సామాగ్రి అగ్నికి…

లిఫ్ట్‌ ఇరిగేషన్లను మూలన పడేసిన వైసిపి : పవన్‌

May 6,2024 | 00:50

ర్యాలీగా సభ వద్దకు వస్తున్న పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి-పొన్నూరు/తెనాలిరూరల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పొన్నూరు ఐలాండ్‌…

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆందోళన వద్దు

May 6,2024 | 00:49

వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు : పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాల ప్రకారం అందరూ ఓటు…

పేదల కోసం పోరాడింది కమ్యూనిస్టులే..

May 6,2024 | 00:46

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : ఇండియా బ్లాక్‌ బలపరిచిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జొన్న శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుండి పోటీ చేస్తున్న…

ఓటు వేయటం ఉద్యోగి బాధ్యత

May 6,2024 | 00:40

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి చైతన్య వంతమైన సమాజ నిర్మాణం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని…

గుంటూరు తూర్పులో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

May 6,2024 | 00:40

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ప్రారంభమైంది. స్థానిక ఏసీ కాలేజిలో పిఒలు, ఎపిఓలకు శిక్షణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌…

భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల పాలిట శాపం

May 6,2024 | 00:39

మాట్లాడుతున్న విశ్రాంత ఐఎఎస్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టంను అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా…

ఎర్రజెండా ఉంటేనే పేదలకు న్యాయం

May 6,2024 | 00:38

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా…