గుంటూరు

  • Home
  • కార్పొరేటర్ల అర్జీలకు అధిక ప్రాధాన్యమివ్వాలి

గుంటూరు

కార్పొరేటర్ల అర్జీలకు అధిక ప్రాధాన్యమివ్వాలి

Feb 10,2024 | 00:15

కార్పొరేటర్లతో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని, వార్డుల వారీగా అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ…

16న గ్రామీణ బంద్‌కు ఎల్‌ఐసి ఉద్యోగుల మద్దతు

Feb 10,2024 | 00:16

సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు ప్రజాశక్తి-గుంటూరు : రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, యువతకు ఉపాధి అవకాశాల పెంపుదల, కార్మికులకు కనీస వేతనాలు,…

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 10,2024 | 00:10

పెదనందిపాడులో మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌, సత్తెనపల్లి టౌన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన 16న జరిగే…

నులిపురుగుల నివారణ కార్యక్రమం ప్రారంభం

Feb 10,2024 | 00:08

పిల్లలతో అల్బెండజోల్‌ మాత్రలు మింగిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని జిల్లాలో 4.72 లక్షల మందికి అల్బెండజోల్‌ మాత్రల…

పాఠశాలలు, కళాశాలల్లో ప్రవీణ్‌ ప్రకాష్‌ తనిఖీలు

Feb 10,2024 | 00:07

గుంటూరులోని ప్రభుత్వ మహిళా ఓకేషనల్‌ కాలేజిలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌  ప్రజాశక్తి-గుంటూరు : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు…

జిజిహెచ్‌లో తగ్గని రద్దీ

Feb 10,2024 | 00:01

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్పత్రి ప్రాంగణంలో 11 ఓపి రిజిస్ట్రేషన్‌…

17, 18 తేదీల్లో గుంటూరు బాలోత్సవం

Feb 8,2024 | 00:16

బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెవివి నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : పిల్లల్లో విద్యతోపాటు, వారి అభిరుచులను, ఆసక్తులను, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు గుంటూరు బాలోత్సవం ఈనెల 17, 18…

కన్నీరు పెట్టించిన నాన్నా నేనొచ్చేస్తా

Feb 8,2024 | 00:14

ప్రజాశక్తి-ఎఎన్‌యు : ప్రేమ వివాహం, ఆపై కొంత కాలానికి మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చిన ఓ ఆడపిల్ల కథే ‘నాన్న నేనొ చ్చేస్తా’ నాటకం. తల్లీకూతుర్లుగా అమృతవర్షిణి,…

ఆశా వర్కర్లకు పోలీసు నోటీసులు

Feb 8,2024 | 00:13

తాడేపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆశాలను కూర్చోబెట్టిన పోలీసులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా విలేకర్లు : ఆశా వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన…