గుంటూరు

  • Home
  • కొత్త పనులకు నిధుల్లేవు..!

గుంటూరు

కొత్త పనులకు నిధుల్లేవు..!

Jan 31,2024 | 00:32

మాట్లాడుతున్న కత్తెర హెనీ క్రిస్టినా ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా పరిషత్‌ నిధులతో చేపట్టి పనులకు సంబంధించి పురోగతిపై ఆయా శాఖలు నివేదిక ఇవ్వాలని అధికారులను జెడ్పీ చైర్‌పర్సన్‌…

నేటి సాయంత్రానికి ప్రాథమిక నివేదిక

Jan 31,2024 | 00:29

ప్రజాశక్తి – దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ప్రమాదంపై విచారణ…

ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి : సిపిఎం

Jan 31,2024 | 00:28

మాట్లాడుతున్న బాబూరావు ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిన బిజెపిని రాబొయే ఎన్నికల్లో…

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

Jan 31,2024 | 00:21

మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : తాగునీటి సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఉపేక్షించబోమని, ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని నగర కమిషనర్‌ కీర్తిచేకూరి…

సన్మార్గంలో నడిపించేది నాటకం

Jan 30,2024 | 00:30

డిమాన్క్రసి నాటికలో సన్నివేశం ప్రజాశక్తి-గుంటూరు : సమాజాన్ని సన్మార్గంలో నడిపించేంది నాటకం అని గుంటూరు కళాపరిషత్‌ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బయ్య అన్నారు. మూడ్రోజులుగా స్థానిక వెంకటేశ్వరా…

లంక భూములు ఇప్పించండి

Jan 30,2024 | 00:28

ప్రజాశక్తి – తుళ్లూరు : వ్యవసాయం చేసుకొని ఉపాధి పొందేందుకు వీలుగా లంక భూములను పంపిణీ చేయాలని రాజధాని ప్రాంతం వెంకటపాలేనికి చెందిన దళితులు కోరారు. ఈ…

కలెక్టరేట్‌లో రోడ్లకు శంకుస్థాపన

Jan 30,2024 | 00:28

ప్రజాశక్తి-గుంటూరు : కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో కాలుష్యరహిత రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపా ల్‌రెడ్డి అన్నారు. సోమవా రం ఎన్‌ క్యాప్‌ నిధులతో…

పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Jan 30,2024 | 00:26

గుంటూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : పెన్షనర్ల సమస్యలపై సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని స్టేషన్‌…

అమరావతికి పూర్వవైభవం తెస్తా

Jan 30,2024 | 00:22

సభలో మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/చేబ్రోలు : వైసిపి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి లేదని, విధ్వంసం, వినాశకరమైన ఆలోచనలతో అరాచకాలను ప్రోత్సహించి ప్రజలను సిఎం…