గుంటూరు

  • Home
  • గుండెపోటుతో అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ లూథర్‌ మృతి

గుంటూరు

గుండెపోటుతో అమరావతి దళిత జేఏసీ కన్వీనర్‌ లూథర్‌ మృతి

Jan 20,2024 | 17:40

ప్రజాశక్తి-తుళ్లూరు(గుంటూరు) : అమరావతి దళిత జెఎసి కన్వీనర్‌, టిడిపి నాయకులు గడ్డం మార్టిన్‌ లూథర్‌ (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామానికి…

దళితులకు న్యాయం చేయని జగన్‌: టిడిపి

Jan 20,2024 | 00:56

గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగిస్తూ, ప్రజలను మభ్యపెట్టే విధంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్‌ రెడ్డికి లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ…

ఉపాధి శిక్షణ శాఖ వెబ్‌పోర్టల్‌ ప్రారంభం

Jan 20,2024 | 00:54

వెబ్‌ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్న కలెక్టర్‌ గుంటూరు: ఉపాధి, శిక్షణశాఖ నూతనంగా రూపొందించిన ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్‌పోర్టల్‌ను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో లాంఛనంగా…

కులగణన పకడ్బందీగా చేపట్టాలి : కమిషనర్‌

Jan 20,2024 | 00:51

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనను పొరపాట్లు లేకుండా పగడ్బందీగా ఈ నెల 28నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి వార్డు…

నోటీసులకు సమాధానంగా లేఖలు

Jan 20,2024 | 00:41

మంగళగిరిలో కార్యాలయం ఎదుట లేఖలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె…

ఆర్థిక ప్రగతిలో ఎల్‌ఐసి ముఖ్యభూమిక

Jan 20,2024 | 00:36

ప్రతిజ్ఞ చేస్తున్న ఎల్‌ఐసి ఉద్యోగులు ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో 1956లో 245 ప్రైవేటు బీమా కంపెనీల విలీనం ద్వారా ఏర్పడి ఎల్‌ఐసి ఆనాటి నుండి దేశ ఆర్థికాభివృద్ధిలో…

మోకాళ్లపై ఉపాధ్యాయుల నిరసన

Jan 20,2024 | 00:34

తెనాలిలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు ప్రజాశక్తి – మంగళగిరి, తెనాలి : పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పిఆర్‌సి ఐఆర్‌ 30 శాతం…

పశు అంబులెన్స్‌లు ప్రతి గ్రామాన్నీ సందర్శించాలి

Jan 20,2024 | 00:32

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలోని పశు అంబులెన్స్‌లు ప్రతి గ్రామాన్ని సందర్శించి పశుపోషణ, వ్యాక్సినేషన్‌, వ్యాధుల నివారణపై రైతులకు పూర్తి…