గుంటూరు ఛానల్ విస్తరణకు నిధులివ్వాలి
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం బ్రాడిపేటలోని…
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం బ్రాడిపేటలోని…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీపై ఇంటింటికీ వెళ్లి ఎఎన్ఎంలు, సిహెచ్ఒలు ప్రజలకు వివరిస్తారని, నెలరోజులపాటు పెద్దఎత్తున సాగే ఈ కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ…
ప్రజాశక్తి-తెనాలి : చిరువ్యాపారిపై అధికార పార్టీ కౌన్సిలర్ వేధింపుల పర్వం కొనసాగడం, రోడ్డు వెంట తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న కుటుంబంపై సాగుతున్న వేధింపులకు అధికారులు…
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ…
ప్రజాశక్తి-గుంటూరు : ఐక్యరాజ్య సమితి 2023 నాటికి మహిళలపై హింసలేని సమాజాన్ని చూడాలని కోరుకుంటోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైనుకు సంబంధించి జిల్లా పరిధిలో సేకరించిన భూముల్లో పెండింగ్లో ఉన్న స్థలాలను వెంటనే రైల్వే శాఖకు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ…
ప్రజాశక్తి – మేడికొండూరు : ఎన్నో ఆశలతో మిర్చిని సాగు చేపట్టిన రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులు నిలువునా ముంచారు. అధికారులకు బాధిత రైతులు విన్నవించినా…
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో 4న నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గురువారం నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం కల్లా తీవ్ర…