గుంటూరు

  • Home
  • రైతుభరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల

గుంటూరు

రైతుభరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల

Feb 28,2024 | 23:51

గుంటూరులో మెగా చెక్కు అందచేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అధిక పంట ఉత్పాదకత కోసం, నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు…

పోలీస్‌స్టేషన్లలో ఎస్పీ తనిఖీ

Feb 28,2024 | 23:48

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లను ఎస్‌పి తుషార్‌ దూడి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాత గుంటూరు, మంగళగిరి టౌన్‌ దుగ్గిరాల…

టెట్‌కు తొలిరోజు 86.75 శాతం హాజరు

Feb 27,2024 | 23:41

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-2024 పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్ష జరిగింది.…

రద్దీ చూసి.. ధర దిగ్గోసి..

Feb 27,2024 | 23:39

మిర్చి యార్డులో టిక్కీలు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో 10 రోజులుగా రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మంగళవారం…

పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపితేనే అందరికీ సమాన అవకాశాలు

Feb 27,2024 | 23:36

అతిథులను సత్కరిస్తున్న వీసీ పి.రాజశేఖర్‌ తదితరులు ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘మార్జినాలిటీ అండ్‌ మల్టీ కల్చరల్‌…

కరెంట్‌ షాక్‌ తగిలి బాలుడు మృతి

Feb 27,2024 | 13:38

చిలకలూరిపేట (గుంటూరు) : కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని మద్దినగర్‌ కు చెందిన బాలుడు అబుబకర్‌ (11)…

శ్రీదేవి, గిరిధర్‌పై అనర్హత వేటు!

Feb 27,2024 | 00:27

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ…

దావోస్‌ ఒప్పందాలు వద్దు…

Feb 27,2024 | 00:25

తెనాలిలో మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య నరసరావుపేటలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతు, కార్మిక సంఘాలు ప్రజాశక్తి – తెనాలి, నరసరావుపేట :…

నేటి నుండి టెట్‌

Feb 27,2024 | 00:24

ప్రజాశక్తి-గుంటూరు : టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-2024 (టెట్‌) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుండి మార్చి 6వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి.…