కాకినాడ-జిల్లా

  • Home
  • ‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్‌ ఆవిష్కరణ

కాకినాడ-జిల్లా

‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 9,2023 | 23:12

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి సచివాలయాల పరిధిలో ప్రారంభించనున్న ఆడుదాం ఆంద్రా పోస్టర్‌ను శనివారం పర్యాటక మంత్రి ఆర్‌కె.రోజా ఆవిష్కరించారు. సామర్లకోట…

జగనన్న ఆరోగ్య సుర(శి)క్ష

Dec 9,2023 | 23:10

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం…

అలరించిన చిన్నారుల ఆటల పోటీలు

Dec 9,2023 | 15:46

ప్రజాశక్తి – తాళ్లరేవు : లెమన్ అండ్ స్పూన్, గన్ని బ్యాగ్ రేస్, పరుగు పందాలు వంటి పోటీల్లో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. మహిళలు మ్యూజికల్ చైర్స్…

ఆడుదాం ఆంధ్రా గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి రోజా

Dec 9,2023 | 13:34

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుండి సచివాలయాల పరిధిలో ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్రా గోడపత్రికను శనివారం రాష్ట్ర…

వికలాంగ బాలలకు ఆటలు పోటీలు

Dec 8,2023 | 22:52

ప్రజాశక్తి – పెద్దాపురం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్‌ పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో బాలలకు ఆటల పోటీలు నిర్వహించారు.…

ప్రజా సంక్షేమం జగన్‌తోనే సాధ్యం

Dec 8,2023 | 22:51

ప్రజాశక్తి – పెద్దాపురంరాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు అన్నారు. శుక్రవారం రాయభూపాలపట్నంలో నిర్వహించిన వై…

పంచాయితీరాజ్‌ చట్టాలపై అవగాహన

Dec 8,2023 | 22:49

ప్రజాశక్తి – పెద్దాపురం, తాళ్లరేవుపంచాయితీలు, సచివాలయాల సిబ్బంది పంచాయితీరాజ్‌ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నప్పుడే గ్రామాల అభివృద్ధి, ప్రజలకు న్యాయం సాధ్యమవుతుందని పెద్దాపురం ఎంపిడిఒ బి.అశోక్‌ కుమార్‌…

పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు

Dec 8,2023 | 22:48

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌తుపాను వల్ల నష్టపోయిన రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తక్షణం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. చీడిగ, తూరంగి బైపాస్‌ రోడ్డులోని…

బాధిత రైతులను తక్షణం ఆదుకోవాలి

Dec 8,2023 | 22:46

ప్రజాశక్తి – యంత్రాంగం తుపాను వల్ల నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. తాళ్లరేవు తడిసిన,…