ఘనంగా సిఎం జగన్ పుట్టిన రోజు
ప్రజాశక్తి-యంత్రాంగం ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పలుచోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. కాకినాడ…
ప్రజాశక్తి-యంత్రాంగం ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను పలుచోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. కాకినాడ…
కాకినాడ రూరల్ పది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్స్ కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రజా మద్దతు కూడగట్టాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ నిర్ణయించింది. స్థానిక…
ప్రజాశక్తి-కాకినాడస్థానిక జెఎన్టియుకె అలూమ్ని ఆడిటోరియంలో టిజిఎ టెక్నో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టిజిఎ ప్రెసిడెంట్ వార వినోద్, సెక్రటరీ సందీప్, వైస్ ప్రెసిడెంట్…
ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్వాడీల సమ్మె గురువారం 10 రోజుకు చేరుకుంది. మానవహారాలు నిర్వహించిన నిరసన తెలిపారు. వారికి పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కాకినాడ…
ప్రజాశక్తి-కాకినాడకాకినాడ సిటీ నియోజకవర్గ ఇఆర్ఒ, కమిషనర్ నాగనరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక ఆనందభారతి గ్రౌండ్స్లో ఓటరు చైతన్యంపై మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రంగవల్లులతో మహిళలు ఓటు విలువను…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధివచ్చే సార్వత్రిక ఎన్నికలు మంచి రసవత్తరంగా జరగనున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్ధులు తలపడనున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన…
ప్రజాశక్తి – కరప(కాకినాడ) : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా10 వ…
ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 13 మంది విద్యార్థులకు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంలో ఆరుగురు విద్యార్థులకు నిధులను విడుదల…
ప్రజాశక్తి – కాకినాడ రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కేంద్రంలోని ఉన్నతాధికారులకు అవసర మైన సమాచారాన్ని సన్నద్ధం చేయాలని ఏలూ రు రేంజ్ డిఐజి జివిజి.అశోక్ కుమార్…