కాకినాడ-జిల్లా

  • Home
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

కాకినాడ-జిల్లా

ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

Feb 17,2024 | 22:22

ప్రజాశక్తి – కాకినాడ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలు పులో భాగంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు శని వారం భోజన విరామ సమయంలో ఆర్‌డిఒ కార్యాల యం…

మెట్టలో పట్టం ఎవరికో.?

Feb 17,2024 | 22:20

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, జగ్గంపేట జిల్లాలోని మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల్లోనూ గ్రూపుల పోరు కొనసాగుతుండగా…

సాగునీరు ఇవ్వాలంటూ పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన

Feb 17,2024 | 17:08

ప్రజాశక్తి – సామర్లకోట (కాకినాడ-జిల్లా) : తమ పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఎకరాకు రూ. 30వేలు ఖర్చు చేసుకుని అప్పుల పాలవుతుండగా అధికారులు ఏ…

ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి

Feb 17,2024 | 16:23

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : భీమవరపు కోట గ్రామానికి చెందిన పురే అప్పారావు(65) శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తెలిపారు. ఉదయాన్నే ఉపాధి పని చేయడానికి వెళ్లి..…

బషీర్‌ బీబీ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

Feb 16,2024 | 22:58

ప్రజాశక్తి-యు.కొత్తపల్లికులమతాలకు అతీతంగా దర్శనమిచ్చే బషీర్‌ బిబీ (బంగారు పాప) 69వ ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు…

Feb 16,2024 | 22:57

ప్రత్యేక స్పందన వినతులపై దృష్టి ప్రజాశక్తి-కాకినాడఎస్‌సి, ఎస్‌టి ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అందిన వినతులను అధికారులు ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని…

రెండో పంటకు నీరు విడుదల చేయాలి

Feb 16,2024 | 22:55

ప్రజాశక్తి-పిఠాపురంనియోజవర్గంలో రెండో పంటకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్‌ఎ ఎస్వీఎస్‌ ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌…

మోడీ కూటమిని గద్దె దించుదాం

Feb 16,2024 | 22:54

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె శుక్రవారం జిల్లావ్యాప్తంగా విజయవంతం అయ్యింది. కాకినాడ కెఎస్‌ పిఎల్‌ పోర్టు వద్ద తెల్లవారుజాము 5…

తెల్లవారుజాము నుంచే బంద్

Feb 16,2024 | 11:48

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన…