కాకినాడ-జిల్లా

  • Home
  • రైతులపై కాల్పులను ఖండిస్తూ .. కాకినాడలో రైతు, కార్మిక సంఘాల నిరసన

కాకినాడ-జిల్లా

రైతులపై కాల్పులను ఖండిస్తూ .. కాకినాడలో రైతు, కార్మిక సంఘాల నిరసన

Feb 24,2024 | 11:06

కాకినాడ : ఢిల్లీలో రైతులపై కాల్పులను ఖండిస్తూ … రైతు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకినాడలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి.…

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగాలి

Feb 23,2024 | 22:51

ప్రజాశక్తి – సామర్లకోటవిద్యార్థుల్లో తరగతుల వారీగా ఆయా సబ్జెక్ట్‌ల్లో నైపుణ్యాలు పెరగకపోతే, సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని డిఇఒ రమేష్‌ హెచ్చరించారు. సామర్లకోట మండలం అచ్చంపేట యుపి…

ఆదిత్‌ 2కె24 మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ ప్రారంభం

Feb 23,2024 | 22:50

ప్రజాశక్తి-గండేపల్లిగండేపల్లి మండలం, సూరంపాలెంలోని స్థానిక ఆదిత్య గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్లో ‘ఆదిత్‌ 2కె24’ మేనేజ్మెంట్‌ ఫెస్ట్‌ ఘనంగా ప్రారంభమయ్యిందని కళాశాల డైరెక్టర్‌ డాడాక్టర్‌ ఎన్‌.సుగుణరెడ్డి తెలిపారు. ఈ…

Feb 23,2024 | 22:48

జర్నలిస్టులపై దాడుల పట్ల నిరసన ప్రజాశక్తి-కాకినాడజర్నలిస్టులపై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం…

రైతులపై కాల్పులకు నిరసనగా ధర్నా

Feb 23,2024 | 22:47

ప్రజాశక్తి-కాకినాడఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం పట్ట రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద…

ఊపందుకోని నిర్మాణాలు

Feb 23,2024 | 22:44

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగం బాగా కుదేలయ్యింది. ఇసుక పాలసీ పేరుతో కార్మికుల ఉపాధిని దెబ్బ…

జర్నలిస్టులపై దాడులను ఖండించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

Feb 23,2024 | 15:30

ప్రజాశక్తి- కాకినాడ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కఅషి చేస్తున్నారని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ తెలిపారు.జర్నలిస్టుల పై…

బిసి అభ్యర్థికి టిక్కెట్‌ కేటాయిస్తేనే పొత్తుకు సహకారం

Feb 22,2024 | 22:26

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ కాకినాడ రూరల్‌ నియోజ కవర్గం నుంచి బిసి అభ్యర్థికే టిక్కెట్‌ను కేటాయించాలని, లేకపోతే పొత్తుకు సహకరించేది లేదని టిడిపికి చెందిన బిసి…

25న ఇఎస్‌ఐ ఆసుపత్రి ప్రారంభం

Feb 22,2024 | 22:25

ప్రజాశక్తి – కాకినాడ ఈనెల 25న కాకినాడలో సుమారు రూ.114 కోట్లతో నిర్మించిన ఇఎస్‌ఐ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారని ఎంపి వంగా…