న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ దుబారా తగ్గించుకుని వేతనాలు పెంచాలని జగన్ కి హితవు ప్రజాశక్తి-కాకినాడ : సిఐటియు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్…
ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ దుబారా తగ్గించుకుని వేతనాలు పెంచాలని జగన్ కి హితవు ప్రజాశక్తి-కాకినాడ : సిఐటియు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్…
ప్రజాశక్తి – పెద్దాపురం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మున్సిపల్ వర్కర్స్ నిరవధిక సమ్మె ఆదివారం 6 వ రోజుకు…
ప్రజాశక్తి-కాకినాడ : సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా కాకినాడ నగర పాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)…
ప్రజాశక్తి – పెద్దాపురం సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. యూనియన్…
ప్రజాశక్తి-గండేపల్లిసూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో ఆదిత్య సిబ్బంది కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మిలాన్-2023 శనివారం ఉత్సాహంగా సాగింది. పిల్లలకు పలురకాల చిరుతిండ్లతో పాటు బహుమతులు అందించారు.…
అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. పలువురు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ప్రజాశక్తి-యంత్రాంగంఅంగన్వాడీలు శనివారం ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఇంటిని ముట్టడించారు. సిఐటియు…
ప్రజాశక్తి-కాకినాడసమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె శనివారం 11వ రోజుకు చేరుకుంది. పిలుపుమేరకు జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ, జగ్జీవన్రామ్, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలను…
ప్రజాశక్తి-కాకినాడఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం శనివారం కాకినాడ కచేరి పేటలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్…
ప్రజాశక్తి-కాకినాడపెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా జనవరి 3న కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ డాక్టర్…