కాకినాడ-జిల్లా

  • Home
  • వెంటాడుతున్న వ్యాధుల భయం

కాకినాడ-జిల్లా

వెంటాడుతున్న వ్యాధుల భయం

Jun 20,2024 | 22:54

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో ఇటీవల డయేరియా బారిన పడి 100 మంది వరకూ ఆసుపత్రి పాలయ్యారు. వ్యాధి లక్షణాలతో…

ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎంఎల్‌ఎ సత్యప్రభ

Jun 20,2024 | 22:47

ప్రజాశక్తి – ఏలేశ్వరం ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ను ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ గురు వారం మర్యాదపూర్వకంగా కలిశారు.…

డ్రెయినేజీలపై శాశ్వత కట్టడాలను తొలగించాలి

Jun 20,2024 | 22:46

ప్రజాశక్తి – కాకినాడ డ్రెయినేజీలపై అక్ర మంగా నిర్మించిన శాశ్వత కట్టడాలను తక్షణమే తొలగించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక…

అక్రమ తొలగింపులపై సిపిఎఫ్‌ కార్మికుల దీక్ష

Jun 20,2024 | 22:45

ప్రజాశక్తి – ఏలేశ్వరం పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో గల సిపిఎఫ్‌ ఫ్యాక్టరీ నుంచి నిర్దాక్షిణ్యంగా కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ కార్మికులకు మద్దతుగా మండ లంలోని ఎర్రవరం జాతీయ…

అక్ర‌మంగా తొల‌గించిన ‘రాక్ ‘ సిరామిక్స్ వ‌ర్క‌ర్లను విధుల్లోకి తీసుకోవాలి : సిఐటియు డిమాండ్

Jun 20,2024 | 16:19

ప్రజాశక్తి – సామర్లకోట : అక్ర‌మంగా తొల‌గించిన త‌మ‌ని విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ రాక్ సిరామిక్స్ వ‌ర్క‌ర్లు సిఐటియు ఆధ్వ‌ర్యంలో గురువారం సామర్లకోట ఏ డీ…

జీవో నెంబర్ 117 రద్దు చేయాలి : ఎమ్మెల్యే రాజప్పకు ఎస్టియు నాయకులు వినతి

Jun 20,2024 | 16:01

ప్రజాశక్తి -సామర్లకోట :  జీ.వో నెం 117 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే’ అమ్మకు వందనం” అందించాలని, ప్రాథమిక విద్యను మాతృ భాషలో,…

విలువలతో కూడిన విద్య త్రివర్ణకే సాధ్యం

Jun 20,2024 | 15:52

ప్రజాశక్తి -సామర్లకోట : నైతిక విలువలతో కూడిన విద్య బోధన, క్రమశిక్షణతో తక్కువ ఫీజులకే కార్పొరేట్ స్థాయి విద్యాబోధన తమ త్రివర్ణ హై స్కూల్ కి సాధ్యమని…

పోలీస్‌స్టేషన్‌లో డిఎస్‌పి తనిఖీలు

Jun 19,2024 | 21:55

ప్రజాశక్తి – గండేపల్లి మండల కేంద్రమైన గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ను పెద్దాపురం డిఎస్‌పి లతాకుమారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా స్టేషన్‌లో రికార్డులు, పెండింగ్‌ కేసు…

నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి

Jun 19,2024 | 21:50

ప్రజాశక్తి – కాజులూరు ఆక్వా చెరువు లతో నష్టపోతున్న వరి సాగు చేసే రైతులను ఆదుకోవాలని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు, వ్యవసాయ…