1.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
ప్రజాశక్తి – సామర్లకోట ప్రస్తుత దాళ్వా సీజన్లో జిల్లావ్యాప్తంగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవ సాయ శాఖ…
ప్రజాశక్తి – సామర్లకోట ప్రస్తుత దాళ్వా సీజన్లో జిల్లావ్యాప్తంగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవ సాయ శాఖ…
ప్రజాశక్తి – పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంలో గురువారం ‘సంఘం – శరణం- గచ్చామి’ నృత్య రూపక నాటిక ప్రదర్శన ఉంటుందని ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. బుధ…
ప్రజాశక్తి – అన్నవరం అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణోత్సవం ఏర్పాట్లు దేవస్థానం ఇఒ ఎ.రామచంద్ర మోహన్ సమీక్ష నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన…
ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయా లని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి…
ప్రజాశక్తి-ఏలేశ్వరం: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ…
ప్రజాశక్తి – పిఠాపురం ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్ని కలు జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని పట్టణ ఎస్ఐ ఆర్.మురళీమోహన్ కోరారు. మంగళవారం స్థానిక అగ్రహారంలోని ఇందిరానగర్, మిరపకాయల…
ప్రజాశక్తి – కోటనందూరు, పెద్దాపురం తుని, తొండంగి మండలాలకు చెందిన పలువురు వైసిపిలో చేరారు. మంగళవారం తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గాది వరహాలు బాబు,…
ప్రజాశక్తి – కాకినాడ రూరల్ మన భవిష్యత్.. మన పిల్లల భవిష్యత్ బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ కోఆర్డి నేటర్ పిల్లి…
ప్రజాశక్తి – సామర్లకోట ఈ నెల 19వ తేదీ వరకు భీమేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న వసంత నవరాత్రి మహోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా…