కాకినాడ-జిల్లా

  • Home
  • వారంలోగా ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి

కాకినాడ-జిల్లా

వారంలోగా ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి

Feb 26,2024 | 15:32

లేనిచో ప్రత్యక్ష కార్యాచరణ- మత్స్యకార నేతల అల్టిమేటం ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మత్స్యకారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని…

దిగజారుడి రాజకీయాలు ద్వారంపూడికి పరిపాటి

Feb 25,2024 | 23:28

ప్రజాశక్తి – కాకినాడ అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం ఎంఎల్‌ఎ ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డికి పరి పాటి అని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు విమర్శం…

అంకితభావంతో కూడిన సేవలు అవసరం

Feb 25,2024 | 23:26

ప్రజాశక్తి – గండేపల్లి రోగుల పట్ల అంకిత భావంతో కూడిన సేవలు అందిం చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కె.నరసింహ నాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథ…

మార్చి 1న చలో కలెక్టరేట్‌

Feb 25,2024 | 23:25

ప్రజాశక్తి – కోటనందూరు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 1న జరిగే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎపి వర్కర్స్‌ అండ్‌ అదర్‌…

సమస్యల వలయంలో జిజిహెచ్‌

Feb 25,2024 | 23:23

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేద ప్రజల ఆరోగ్యానికి పెద్ద భరోసాగా నిలుస్తుంది. అయితే కొన్నేళ్లుగా సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలాడుతోంది.…

సైన్స్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం

Feb 25,2024 | 17:49

ప్రజాశక్తి కాకినాడ : సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అలపాటి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…

గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

Feb 25,2024 | 15:01

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతమైన వాతావరణంలో కట్టుదట్టమైన ఏర్పాట్ల తో నిర్వహించడం…

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

Feb 24,2024 | 23:37

ప్రజాశక్తి -సామర్లకోటసామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో 56వ అంతర్‌ జిల్లాల ఓపెన్‌ ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి…

ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి

Feb 24,2024 | 23:36

ప్రజాశక్తి-కాకినాడలోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు వివిధ శాఖల వారీగా నిర్ణయించిన అవగాహన కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలని డిఆర్‌ఒ డాక్టర్‌ తిప్పేనాయక్‌ అధికారులను…