కాకినాడ-జిల్లా

  • Home
  • జనసేనలో ‘లుకలుకలు’

కాకినాడ-జిల్లా

జనసేనలో ‘లుకలుకలు’

Apr 5,2024 | 23:27

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుంది. జనసేనాని నిర్ణయాలపై ముఖ్య నేతలు మండిపడుతున్నారు. కష్టపడి…

ఘనంగా జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుక

Apr 5,2024 | 23:18

ప్రజాశక్తి – యంత్రాంగం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన విగ్రహాలకు,…

రూ.1.38 లక్షల నగదు స్వాధీనం

Apr 5,2024 | 23:15

ప్రజాశక్తి – పెద్దాపురం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం స్థానిక పాండవుల మెట్ట సమీపంలోని గుర్రాల సెంటర్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిర్వహించిన తనిఖీల్లో రూ.1,38,800 నగదును స్వాధీనం…

ప్రయివేటు టీచర్‌కు పిటిఎల్‌యు ఆర్థిక సాయం

Apr 5,2024 | 23:14

ప్రజాశక్తి – పిఠాపురం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయివేటు టీచర్‌ కె.కిరణ్‌కుమార్‌కి ప్రయివేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ ఆర్ధిక సాయాన్ని అందించింది. స్థానిక సూర్యరాయ…

భీమేశ్వర స్వామి సేవలో తెలంగాణ సిఎస్‌

Apr 5,2024 | 23:12

సామర్లకోట: భీమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ చీప్‌ సెక్రెటరీ ఎ.శాంతకుమారి సందర్శించారు. ఆలయానికి వచ్చిన చీప్‌ సెక్రటరీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పులి నారాయణమూర్తి, అలయ…

నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి

Apr 5,2024 | 23:10

ప్రజాశక్తి – కాకినాడ యువత తమలోని నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ఉన్నత శిఖరాలకు చేరేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సూర్య కళా…

పటవలలో ఎమ్మెల్యే పొన్నాడ, పితాని ప్రచారం

Apr 5,2024 | 16:24

ప్రజాశక్తి-తాళ్లరేవు: పటవల పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ జోరుగా ప్రచారం చేశారు. ముందుగా కొత్తూరు మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మేల్యే సతీష్ కుమార్,…

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

Apr 5,2024 | 16:21

ప్రజాశక్తి-సామర్లకోట : స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త , భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తి దాయకమని పెద్దాపురం నియోజక వర్గం…

ధాన్యం కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ

Apr 3,2024 | 22:21

ప్రజాశక్తి- యంత్రాంగంతాళ్లరేవు ప్రభుత్వం ద్వారా ఈ నెల 4వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు తహశీల్దారు ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా…