కాకినాడ-జిల్లా

  • Home
  • పుదుచ్చేరి ఘటన నిందితులను శిక్షించాలి

కాకినాడ-జిల్లా

పుదుచ్చేరి ఘటన నిందితులను శిక్షించాలి

Mar 8,2024 | 22:19

ప్రజాశక్తి – యానాంపుదుచ్చేరి సోలైనగర్‌లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని యానాం యువత, సిఐటియు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం…

జనంతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

Mar 8,2024 | 22:18

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివరాత్రి సందర్భంగా యాత్రికులతో పోటెత్తాయి.సామర్లకోట శ్రీకుమార రామ భీమేశ్వరాలయం యాత్రికుల తాకిడితో మార్మోగింది. శుక్రవారం లక్ష మంది పైగా…

అల్లిపూడిలో ‘మీ ఇంటికి మీ దివ్య’

Mar 8,2024 | 22:15

ప్రజాశక్తి-కోటనందూరు టిడిపి తుని నియోజకవర్గ అభ్యర్థి యనమల దివ్య అల్లిపూడి గ్రామంలో అంకమ్మ రెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు.…

నెట్‌బాల్‌ టోర్నీలో ఆదిత్య విద్యార్థి ప్రతిభ

Mar 8,2024 | 22:14

ప్రజాశక్తి-గండేపల్లి సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థి ఎస్‌.రవికుమార్‌ నెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ టీమ్‌కు…

ఘనంగా మహిళా దినోత్సవం

Mar 8,2024 | 22:12

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లావ్యాప్తంగా శుక్రవారం మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ మేయర్‌, టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షురాలు…

తాగునీటికి ఈ ఏడాదీ కష్టాలేనా.?

Mar 8,2024 | 22:07

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గోదావరి చెంతనే ఉన్నా జిల్లాలో మెట్ట, డెల్టా ప్రాంతాలు ఏటా వేసవి…

కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళన

Mar 8,2024 | 00:21

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి దివీస్‌ పరిశ్రమ నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లు తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన గురువారం కొనసాగింది. కోనపాపేట ప్రధాన…

మహిళలు నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలి

Mar 8,2024 | 00:18

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరగాల్సిన మహిళా దినోత్సవం రోజునే మహాశివరాత్రి పండుగ జరుగుతున్న నేపథ్యంలోనే…

మహిళా కార్మికుల పట్ల చిత్తశుద్ది లేదు

Mar 8,2024 | 00:17

ప్రజాశక్తి – కాకినాడ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేకుండా పోతుందని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో…